లక్ష్మీబరాజ్ పునరుద్ధరణ పనులు త్వరలోనే ప్రారంభిస్తామని సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ వెల్లడించారు. బరాజ్ నిర్మాణంలో ఎలాంటి నాణ్యత, డిజైన్ లోపాలు లేవని, ఇసుక కదలిక వల్ల�
రాష్ట్రంలో వచ్చే 2030 వరకు జీవవైవిధ్య పరిరక్షణ, అవగాహన, పరిశోధనలపై దృష్టి కేంద్రీకరించినట్టు రాష్ట్ర జీవవైవిధ్య మండలి చైర్మన్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజత్కుమార్ వెల్లడించారు.
శ్రీశైలం బ్యాక్ వాటర్లోని జీరో పాయింట్ నుంచి
కృష్ణమ్మ కదిలొచ్చింది.. హెడ్రెగ్యులేటరీ ఒక్క గేటును 4 మీటర్లు ఎత్తగా.. టన్నెల్లోకి పరు
గులు పెట్టింది.
తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన గూడెం, మోడికుంట ఎత్తిపోతల ప్రాజెక్టు పనులకు తుది అనుమతులు మంజూరయ్యాయి. కేంద్ర జలవనరులశాఖ కార్యదర్శి పంకజ్కుమార్ నేతృత్వంలో శుక్రవారం ఢిల్లీలో కొనసాగిన టెక్నికల్ అడ్వై
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సాగు, తాగునీటిని అందించి జీవధారలా నిలవనున్న పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్ను ఎందుకు పరిశీలించరని కేంద్ర జల్శక్తిశాఖను తెలంగాణ నిలదీసింది.
కృష్ణా, గోదావరి బేసిన్ పరిధిలో రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాజెక్టులు, చెరువులను ఆటోమేషన్ చేసేందుకు చేపట్టిన తెలంగాణ ఇరిగేషన్ డిసిషన్ సపోర్ట్ సిస్టమ్ను (టీఐడీఎస్ఎస్) వచ్చే మే నాటికి పూర్తిచేయాలని �
సత్వర సాగునీటి ప్రా యోజిత కార్యక్ర మం (ఏఐబీపీ), ఆర్ఆర్ఆర్, క్యా చ్మెంట్ ఏరి యా డెవలప్మెంట్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ పథకాల కింద చేపట్టిన ప్రాజెక్టుల పనులను వచ్చే జూన్లోగా పూర్తి చేయాలని సాగునీట�
సీఎం కేసీఆర్కు ఇంజినీర్ల ప్రత్యేక కృతజ్ఞతలు హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): మూడు దశాబ్దాల నుంచి అపరిషృతంగా ఉన్న ఇరిగేషన్ ఇంజినీర్ల ప్రమోషన్ల సమస్య పరిష్కారం కోసం 12 సూపర్ న్యూమరరీ పోస్టులకు క్యా�
కేంద్ర జల్శక్తిశాఖకు రజత్కుమార్ విజ్ఞప్తి హైదరాబాద్, మే27 (నమస్తే తెలంగాణ) : డీపీఆర్లను వెంటనే ఆమోదించాలని, ఆయా ప్రాజెక్టుల పూర్తికి సహకరించాలని కేంద్ర జల్శక్తి శాఖకు తెలంగాణ సాగునీటి పారుదల శాఖ ప్�