‘తిరగబడరాసామీ’ చిత్రం ద్వారా కథానాయికగా తెలుగు సినీరంగానికి పరిచయమవుతున్నది మాల్వి మల్హోత్రా. రాజ్తరుణ్ హీరోగా ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంద�
Purushothamudu | యంగ్ హీరో రాజ్ తరుణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే భలే ఉన్నాడే సినిమాతో బిజీగా ఉన్న ఈ కుర్ర హీరో మరో సినిమాను విడుదలకు రెడీ చేస్తున్నాడు. రాజ్తరుణ్ కథానాయకుడిగా నటిస్తు�
రాజ్తరుణ్, మాల్వి మల్హోత్రా జంటగా నటిస్తున్న చిత్రం ‘తిరగబడరసామీ’. ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకుడు. సురక్ష్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్
Naa Saami Ranga | సంక్రాంతి సీజన్ వచ్చిందంటే చాలు భారీ బడ్జెట్ సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తాయి. గతేడాది పొంగల్ ఫెస్ట్లో ఐదు భారీ బడ్జెట్ సినిమాలు విడుదల కాగా.. ఈ ఏడాది కూడా నాలుగు భారీ సినిమాలు రోజుల వ్యవధి
రాజ్తరుణ్, మాల్వి మల్హోత్రా జంటగా నటిస్తున్న చిత్రం ‘తిరగబడరసామీ’. ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకుడు. సురక్ష్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్
రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సారంగాదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడు. సాయిజా క్రియేషన్స్ పతాకంపై ఉమాదేవి, శరత్చంద్ర నిర్మిస్తున్నారు.
“అనుభవించు రాజా’ చిత్రంలోని ఎమోషన్స్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటాయి. రెండు భిన్న కోణాల్లో సాగే నా పాత్ర ఆసక్తినిరేకెత్తిస్తుంది’ అన్నారు రాజ్తరుణ్. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ సినిమా నేడు విడుదలవుతున�