ముఖ్యమంత్రి కేసీఆర్ పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేసి ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ రైతుల భూములకు రక్షణ కల్పిస్తున్నది. దీంతో అన్నదాతలు నిశ్చింతగా ఉన్నారు. ఈ క్రమంలో తాము అధికారంలోకి �
‘ధరణి’ పోర్టల్ను రద్దు చేస్తామన్న కాంగ్రెస్పై రైతు లోకం మండిపడుతున్నది. రైతులకే సర్వ హక్కులు కల్పించిన ‘ధరణి’ని తీసేస్తామంటున్న కాంగ్రెస్ పార్టీ మాకెందుకని రైతాంగం ప్రశ్నిస్తున్నది. ధరణిని ఎత్తేస
వ్యవసాయ, భూ సంస్కరణల్లో భాగంగా సీఎం కేసీఆర్ జిల్లాలోని ప్రతి భూమి, రైతు వివరాలను ‘ధరణి’లో నిక్షిప్తం చేశారు. ఏ రైతు ఎంత విస్తీర్ణంలో ఏ పంటలు వేశారనే అంశాల ప్రకారంగా వ్యవసాయ శాఖ సర్వే చేసి ఆ వివరాలను ‘ధరణ�
ధరణిని ఎత్తేస్తే ఏమైతది.. దళారులు, పైరవీకారుల రాజ్యం పుట్టుకొస్తది. పైసలు ముట్టజెప్పందే ఫైలు ముందుకు కదలదు. ఏండ్లకేండ్లు, దుమ్ము పట్టినా సరే ఆ దస్ర్తాన్ని పట్టించుకునే నాథుడు ఉండడు. ఇంకా.. భూ రికార్డులు మా�
రాజకీయ లబ్ధి కోసం రాహుల్గాంధీ చేసిన వ్యాఖ్యలు సరికాదని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రచార కార్యక్రమంలో భాగంగా కల్వకుర్తి వచ్చిన �
ప్రజా శ్రేయస్సే పరమావధిగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నది. ప్రజలు బాగుండాలన్న సదుద్దేశంతో సంక్షేమానికి పెద్దపీట వేసింది. పొద్దున్న లేచింది మొదలు చెట్లు, పుట్టలు, పొలాల్లో తిరిగే రైతన్నలకు ధైర్యమిచ్చ
రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు రాష్ట్రంలో సాగును పండుగలా మార్చాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రైతులకు వినూత్న పథకాలు అమలవుతున్నాయి.
జాతీయ పార్టీలకు ప్రత్యామ్నాయం కేసీఆరే అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా తెలంగాణ కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి మేడ్చల్, జూన్ 12(నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని చూస్�
రాష్ట్రంలో వ్యవసాయాభివృద్ధి బాగుంది హరిత విప్లవ పితామహుడు స్వామినాథన్ ప్రశంస ఇస్టా అధ్యక్షుడిగా ఎన్నికైన కేశవులుకు అభినందన హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): దేశ విత్తనరంగంలో తెలంగాణ రాష్ర్టానిదే కీలక
వరంగల్ : సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన రైతుబీమా పథకంతో యావత్ తెలంగాణ రైతులు భరోసాగా బతుకుతున్నారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. ప్రమాదవశాత్తు మరణించిన 31 మంది రైతు కుటుంబాలకు రూ.
ఏ రాష్ట్రం తెలంగాణకు సాటి రాదు విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి హుజూర్నగర్, మార్చి 5: ఏడు దశాబ్దాల పాటు గెలిపించిన ప్రజల కోసం బీజేపీ, కాంగ్రెస్ ఏం చేశాయో చెప్పాలని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డ
తెలంగాణ పథకాలు మరెక్కడా లేవు జాతికి ఆయన సేవలు అత్యవసరం రాష్ట్ర రైతులకు చేయాల్సిదంతా చేశారు కాళేశ్వరం ప్రపంచంలోనే గొప్ప ప్రాజెక్టు రైతులను మోసగిస్తున్న కేంద్రప్రభుత్వం వివిధ రాష్ర్టాల రైతు నాయకుల వ్య�