హైదరాబాద్ : నగరంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షపు జల్లులు కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో 5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తెలంగాణ రాష్
భారత్కు రావాల్సిన మేఘాలను చైనా భాగంలోనే కరిగించే ప్రమాదం మేఘాలను కరిగించి కృత్రిమ వర్షం సగం దేశంలో ఎప్పుడంటే అప్పుడే తియాన్హే పేరుతో ప్రాజెక్టు రూపకల్పన బీజింగ్, ఆగస్టు 14: సమృద్ధిగా వానలు పడాలంటే చెట�
హైదరాబాద్ : రాబోయే మూడు రోజులు హైదరాబాద్లో తేలికపాటి జల్లులు కురువనున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. గత కొన్ని రోజులుగా నగరంలో పొడి, వేడి వాతావరణం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గురువారం సైతం 33.9 డిగ్రీల సె�
వేసవిని తలపిస్తున్న ఎండలు.. ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఉక్కపోత మరో ఐదు రోజులు ఇదే పరిస్థితి, వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న సిటీబ్యూరో, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో ఎండలు వేసవిని తలపిస్తున్నా�
హైదరాబాద్ : గత వారం రోజులుగా హైదరాబాద్లో అక్కడక్కడ చిరు జల్లులు తప్పా సాధారణ వర్షపాతంగానీ, భారీ వర్షం గానీ కురిసిన దాఖలు లేవు. మరోవైపు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. నగరంలో సోమవారం సాధారణ ఉష్ణోగ్రత 30.4 డిగ్
మబ్బులు పట్టిన ఆకాశం, పచ్చదనం పరుచుకున్న నేలతల్లి, జలధారలతో ఉప్పొంగుతున్న కొండకోనలు పర్యాటక పర్వానికి తెరదీశాయి. చిరుజల్లులు స్వాగత గీతాలు పాడుతున్న వేళ విహారానికి సిద్ధమవుతున్నారా! అయితే, ఒక్క నిమిషం �
Heavy Rains | దేశ రాజధాని ఢిల్లీలో రెండు మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఏడాది ఢిల్లీని రుతుపవనాలు 16 రోజులు ఆలస్యంగా చేరుకున్నాయి. అయినప్పటికీ వర్షాలు మాత్రం బాగానే కురుస్తున్నాయి.
మూడ్రోజులు తేలికపాటి వర్షాలు హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోకి పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో సోమ, మంగళ, బుధవారాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్త
మోస్తరు వానలు| రాష్ట్రంలో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ప్రభావంతో ఆది, సోమవారాల్లో కొన్నిచోట్ల మోస్తరు వానలు కురుస్తాయని పేర్కొన్నది.
భారీ వర్షాలు| భారీ వర్షాలతో మహారాష్ట్ర వణికిపోతున్నది. గత మూడు నాలుగు రోజులుగా రాష్ట్రంలో కుంభవృష్టి కురుస్తున్నది. దీంతో ఎక్కడ చూసిన వరదలు ముంచెత్తాయి. ఎడతెరపి లేనివానలతో కొండ చరియలు విరిగిపడుతున్నాయ�
శ్రీశైలం : కృష్ణా నది ఎగువ తీర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీశైల జలాశయానికి వస్తున్న వరదనీటి ప్రవాహం పెరుగుతూ ఉంది. మూడు రోజులుగా నిలకడగా వస్తున్న వరద నీరు గురువారం రాత్రి నుండి ఒక్కసారిగా
నిజామాబాద్ : విస్తారంగా కురుస్తున్న వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను, చెరువులను రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. శుక్రవారంనాడు మంత్రి మోతే. అక్లూర్, భీమ్గల్, ముచ్కూర్ లోని �