చేపల కోసం జనం పరుగులు | వరద నీరు నిర్మల్ పట్టణంలోకి చేరడంతో రోడ్లన్ని జలమయం అయ్యాయి. వరద నీటిలో చేపలు కొట్టుకురావడంతో.. ఆ జలపుష్పాల
రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు రాష్ట్రంలోని వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. వరదనీటితో నిండి జలశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి.
రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు రాష్ట్రంలోని వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. వరదనీటితో నిండి జలశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి.
తెలంగాణ విశ్వవిద్యాలయం పరీక్షలు వాయిదా | తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో నేటి నుంచి మూడు రోజుల పాటు జరుగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. భారీ వర్షాల కారణంగా పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు వర్సిటీ అధికారు�
అకాల వర్షాలు చైనాను అతలాకుతం చేస్తున్నాయి. అన్ని ప్రాంతాల్లో గత 24 గంటలుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం స్తంభించింది. సబ్వేలో చిక్కుకుని 12 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు.
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పామాపురంలోని ఊకచెట్టు వాగుపై నిర్మించిన చెక్డ్యాం నిండి మత్తడి దుంకుతున్నది. చెక్డ్యాం మధ్యలో గంగాధరుడు కొలువుదీరిన దృశ్యం అందరినీ విశేషంగా ఆకట్టుకుంట�
ముంబైలో వరదలు| మహారాష్ట్ర రాజధాని ముంబైలో వరదల వల్ల మరణించినవారి సంఖ్య 20కి చేరింది. ముంబై మహానగరంలో శనివారం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నది. దీంతో చెంబూరులో కొండచరియలు విరిగిపడి 17 మంది మృతిచెం�
భారీ వర్షం| నల్లగొండ, నాగర్కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో పలు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. నాగర్కర్నూల్ జిల్లాలో శనివారం సాయంత్రం నుంచి కురుస్తున్న వానలతో బిజినేపల్లి మండలం�