తెలంగాణ విశ్వవిద్యాలయం పరీక్షలు వాయిదా | తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో నేటి నుంచి మూడు రోజుల పాటు జరుగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. భారీ వర్షాల కారణంగా పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు వర్సిటీ అధికారు�
అకాల వర్షాలు చైనాను అతలాకుతం చేస్తున్నాయి. అన్ని ప్రాంతాల్లో గత 24 గంటలుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం స్తంభించింది. సబ్వేలో చిక్కుకుని 12 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు.
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పామాపురంలోని ఊకచెట్టు వాగుపై నిర్మించిన చెక్డ్యాం నిండి మత్తడి దుంకుతున్నది. చెక్డ్యాం మధ్యలో గంగాధరుడు కొలువుదీరిన దృశ్యం అందరినీ విశేషంగా ఆకట్టుకుంట�
ముంబైలో వరదలు| మహారాష్ట్ర రాజధాని ముంబైలో వరదల వల్ల మరణించినవారి సంఖ్య 20కి చేరింది. ముంబై మహానగరంలో శనివారం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నది. దీంతో చెంబూరులో కొండచరియలు విరిగిపడి 17 మంది మృతిచెం�
భారీ వర్షం| నల్లగొండ, నాగర్కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో పలు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. నాగర్కర్నూల్ జిల్లాలో శనివారం సాయంత్రం నుంచి కురుస్తున్న వానలతో బిజినేపల్లి మండలం�
భారీ వర్షాలు| ఒడిశా నుంచి విదర్భ వరకు ఏర్పడిన ఆవర్తనం, 18 డిగ్రీల అక్షాంశంపై ఏర్పడ్డ షియర్జోన్ ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భ�
అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం 12 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. 14 చోట్ల 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది.
ఎగువన కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మూసీ జలాశయం నిండుకుండలా మారింది. బుధవారం ప్రాజెక్టు పూర్తి మట్టానికి చేరువకావడంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ఏడు క్రస్ట్ గ
శ్రీరాం సాగర్ ప్రాజెక్టు| రాష్ట్రంలో భారీ వర్షాలతో వాగులు వంకలు ఉరకలేస్తున్నాయి. ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్ర�