భారీ వర్షాలు| ఒడిశా నుంచి విదర్భ వరకు ఏర్పడిన ఆవర్తనం, 18 డిగ్రీల అక్షాంశంపై ఏర్పడ్డ షియర్జోన్ ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భ�
అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం 12 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. 14 చోట్ల 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది.
ఎగువన కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మూసీ జలాశయం నిండుకుండలా మారింది. బుధవారం ప్రాజెక్టు పూర్తి మట్టానికి చేరువకావడంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ఏడు క్రస్ట్ గ
శ్రీరాం సాగర్ ప్రాజెక్టు| రాష్ట్రంలో భారీ వర్షాలతో వాగులు వంకలు ఉరకలేస్తున్నాయి. ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్ర�
విస్తారంగా వానలు| ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వానలు కురుస్తున్నాయి. హైదరాబాద్లో కుండపోతగా వర్షం కురిసింది. బుధవారం సాయంత్రం నుంచి గురువారం తెల్లవారుజాము వరకు ఏకధాటిగా వాన పడ�
కుండపోతగా వర్షం| రాజధానిలో కుండపోతగా వర్షం కురిసింది. ఆకాశానికి చిల్లు పడినట్లుగా ఏకధాటిగా వాన పడింది. బుధవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ప్రారంభమైన వాన అర్థరాత్రి దాటేవరకు కురుస్తూనే ఉన్నది. దీంతో పలు కా�
అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం 12 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. 14 చోట్ల 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల �
రాష్ట్రంలో అల్పపీడనం ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సోమవారం తెలిపింది.
అమరావతి,జూలై:అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతుందని విశాఖ వాతావరణశాఖ స్పష్టం చేసింది. దీని ప్రభావంతో తీరం వెంబడి గంటకు 40నుంచి 65కిలోమీటర్ల వేగంలో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. ఈ క
రాజస్థాన్లో పిడుగులు | రాజస్థాన్లో పిడుగులు బీభత్సం సృష్టించాయి. రాజస్థాన్ రాష్ర్ట వ్యాప్తంగా పిడుగుపాటుకు 25 మంది చనిపోగా, ఇందులో ఏడుగురు చిన్నారులు ఉన్నారు. ఒక్క జైపూర్లోనే 16 మంది మృతి చెందగా, 2