ప్రభుత్వ నిర్లక్ష్యం రైతన్నకు శాపంగా మారింది. కొనుగోళ్లలో నిర్లక్ష్యం అపార నష్టాన్ని తెచ్చిపెట్టింది. శనివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రధానంగా పెద్దపల్లి జిల్లాలో పడిన అకాల వర్షం రైతన్నను నిండా ము�
తెలంగాణలో ఆదివారం అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నెల 4, 5, 6 తేదీల్లో రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించి
కుండపోత వర్షం జిల్లాను ముంచెత్తింది. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం రాత్రి వరకు మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. రోజంతా ఏకధాటిగా వర్షం కురువడంతో వాతావరణ శాఖ జిల్లాకు రెడ్ అలర్ట్ను ప్రకటించింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా ముసురేయడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ప్రజలు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందగా.. పంటలకు ప్రాణం పోసినట్లయింది. వానకాలం �
చినుకు ఆగలేదు.. వాన తగ్గలేదు. నాలుగో రోజూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తుండగా, గోదావరి, మంజీరా నదులు పోటెత్తుతున్నాయి. కల్యాణి ప్రాజెక్టు పూర్తిగా నిండడంతో
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముసురు నుంచి మోస్తరు వర్షం కురుస్తున్నది. మూడ్రోజులుగా ఎడతెరిపి లేకుండా పడుతుండడంతో జనజీవనానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో బుధవారం రాత్రి నుంచి గురువారం అర�
మూడ్రోజులుగా ఉమ్మడి పాలమూరు జిల్లాను ముసురు ముంచెత్తింది. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులు లేకుండా ముత్యాలు రాలినట్లు జడివాన కురుస్తున్నది. సంతోషంతో రైతులు పొలం పనులు చేస్తున్నారు. వరి కరిగేట్ల పనుల్లో బ
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధ, గురువారాల్లో ఉరుములు, మెరుపులతో వానలు పడే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షాలతోపాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంటూ..
రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు రాష్ట్రంలోని వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. వరదనీటితో నిండి జలశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి.
రాష్ర్టానికి నైరుతి రుతుపవనాలు ఉమ్మడి పాలమూరులో తొలకరి రెండు రోజుల్లో బలంగా విస్తరణ 48 గంటల్లో మోస్తరు నుంచి భారీ వానలు కడుపునిండా నీళ్లను మోసుకొని మబ్బులు రాష్ర్టానికి వచ్చేశాయ్. భూతల్లిని సల్లంగుంచ�