PM Modi | ఏపీ ప్రజల ప్రేమ, అభిమానానికి ప్రధాని నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. విశాఖపట్నంలో ఎన్డీయే కూటమి ఆధ్వర్యంలో ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే పరిధిలో రూ.413 కోట్లతో కొత్తగా నిర్మించిన చర్లపల్లి టెర్మినల్ను సోమవారం ప్రారంభించనున్నారు. టెర్మినల్ను భారత ప్రధానమంత్రి మోదీ వీడ�
దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో అమృత్భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా తెలంగాణలో 38 స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని రైల్వే అధికారులు శనివారం వెల్లడించారు. ఈ స్టేషన్ల అభివృద్ధి కోసం రూ.1830.4 కోట్లు క
దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో నిరుడు కొత్తగా 148 త్రీఫేజ్ ఇంజిన్లను ప్రారంభించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 103 త్రీఫేజ్ ఇంజిన్లను ప్రారంభించామని, వీటితో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించిన ఇంజిన్�
దక్షిణ మధ్య రైల్వేజోన్ ఆధ్వర్యంలో మమ్మాడ్, ముద్కేడ్, డోన్ తదితర రైల్వేస్టేషన్ల మధ్య వందశాతం విద్యుద్దీకరణ పనులను పూర్తి చేసినట్టు శుక్రవారం రైల్వే అధికారులు వెల్లడించారు.
దక్షిణ మధ్య రైల్వే ఏర్పడినప్పటి నుంచి సరుకు రవాణా విభాగంలో గత నెలలో అత్యధికంగా 13.122 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేసినట్లు సోమవారం దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు తెలిపారు.
దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రైల్వే నిర్వహణ పనులతో పలు రైలు మార్గాల్లో ఆరు రైళ్లను రద్దు చేస్తున్నట్లు సోమవారం రైల్వే అధికారులు తెలిపారు.
భారీ వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో నడిచే రైళ్లను రద్దు చేసినట్టు గురువారం ఎస్సీఆర్ అధికారులు ప్రకటించారు. తొమ్మిది రైళ్లను దారి మళ్లించినట్టు పేర్కొన్నారు. గుంటూరు-డోన్, గుంటూరు-కాచ�
ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటుపై ఏపీ బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై మంగళవారం రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ను కలిసి మాట్లాడానని, ప్రత్యేక విశాఖ రైల్�