తమిళనాడులోని కడలూరులో ఘోర ప్రమాదం (Train Accident) జరిగింది. విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ వ్యాను కడలూరు జిల్లా సెమ్మంగుప్పం వద్ద పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టింది. దీంతో ముగ్గురు చిన్నారులు అక్కడికక్కడే మృ
పెద్దపల్లి మండలంలోని పెద్దపల్లి-చీకురాయి మార్గంలో కరీంనగర్-పెద్దపల్లి రైల్వే లైన్ గేటు (Railway Gate), పట్టాలకు మరమ్మత్తులు చేపట్టారు. ఈ నేపథ్యంలో రైల్వేగేటును తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు
Shivarampally | శివరాంపల్లి రైల్వే గేట్(ఎల్సీ–8) ప్రాంతంలో రోడ్డును మూసివేస్తూ అడ్డుగా నిర్మించిన ప్రహారీ గోడ కారణంగా స్థానిక ప్రాంతాలకు చెందిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మైలార్దేవ్పల్లి డివ�
మల్కాజిగిరి రైల్వే స్టేషన్ సమీపంలోని గౌతంనగర్ రైల్వే గేట్ వద్ద ఆర్యూబీ నిర్మాణంలో స్థానిక ప్రజల నివాసాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్థల సేకరణ జరుపుతామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి వెల్లడించా�
Rajasekhar Reddy | రైల్వే గేటు( Railway gate) సమస్యను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం బోయిన్పల్లిలోని క్యాంప్ కార్యాలయంలో నేరేడ్మెట్ రైల్వే గేటు(MLA Rajasekhar Reddy) సమస్యను పరిష్కరించాలని వాజ్�
సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని నాగిరెడ్డిపల్లి, వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలోని బూచన్పల్లి గ్రామాల మధ్య ఉన్న 20వ రైల్వే గేటు వద్ద అండర్ పాస్ నిర్మించేందుకు సోమవారం రైల్వే, రెవెన్యూ అధికార�
సిర్పూర్(టీ)-కాగజ్నగర్ ప్రధాన రహదారిలోని వేంపల్లి గ్రామ సమీపంలోగల రైల్వే గేటు బుధవారం ఉదయం సాంకేతిక కారణాలతో మొరాయించింది. ఫలితంగా గంట పాటు వాహనాల రాకపోకలు నిలిచి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్స�
బోనకల్లు మండల కేంద్రంలో ప్రయాణం ప్రాణసంకటంగా మారుతోంది. ఇక్కడి రహదారులపై రాకపోకలు సాగించడం ప్రమాదభరితంగా ఉంటోంది. తరచూ ప్రమాదాలు జరుగుతుండడమే ఇందుకు కారణంగా కన్పిస్తోంది. మండల కేంద్రంలోని జంక్షన్లో �
నిజామాబాద్ నగర శివారులోని మాధవనగర్ రైల్వే గేటును నేటి నుంచి నెల రోజులపాటు తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
మండలంలోని అడవి మామిడిపల్లి రైల్వే గేట్ వద్ద ఏర్పాటు చేసిన రక్షణ స్తంభాన్ని ఆదివారం లారీ ఢీకొట్టింది. దీంతో 63వ నంబర్ జాతీయ రహదారిపై సుమారు రెండు గంటలకు పైగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.