Indian Railways | స్వచ్ఛ భారత్ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తుంటే.. కొందరు అవేవీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.
రైల్లో బాలిక(11)పై రైల్వే కాంట్రాక్టు కూలీ ఒకరు లైంగికదాడికి పాల్పడ్డాడు. దీంతో ఆగ్రహించిన బాధితురాలి కుటుంబసభ్యులు, ప్రయాణికులు నిందితుడిపై దాడి చేయడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు.
Railway Employee Beaten To Death | రైలులో ప్రయాణించిన బాలిక పట్ల రైల్వే ఉద్యోగి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ వేధింపులపై తన కుటుంబానికి ఆ బాలిక ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన బాలిక కుటుంబ సభ్యులు, ఇతర ప్రయాణికులు ఆ వ్�
Railway Employee Family Dies | రైల్వే ఉద్యోగి కుటుంబం రైలు ముందు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. రైల్వే ఉద్యోగి, అతడి భార్య, ఇద్దరు కుమార్తెల మృతదేహాలను రైలు పట్టాల వద్ద పోలీసులు గుర్తించారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
Eye Donation | ఓ రైల్వే ఉద్యోగి గుండెపోటుతో మృతి చెందగా, అతని కళ్లను దానం చేసి గొప్ప మనసు చాటుకున్నారు కుటుంబ సభ్యులు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను సదాశయ ఫౌండేషన్ సభ్యులు అభినందించారు.
కేంద్రంలో బీజేపీ సర్కారుకు ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుపరం చేయడంలో ఉన్న శ్రద్ధ, చిత్తశుద్ధి కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో లేదని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ విమర్శించారు. రైల్వే కార్మికులు తలచు
రైలు టికెట్ కొనాలంటే ముందుగా కౌంటర్ వద్దకు వెళ్లేందుకు ప్రయాణీకులు ఎంతో సమయం క్యూల్లో నిలబడిఉండాలి. టికెట్లు ఇచ్చే వ్యక్తిపైనా తరచూ ఫిర్యాదులు వస్తుంటాయి.
న్యూఢిల్లీ: ఈ మధ్య రైల్వే ప్లాట్ఫామ్ పైనుంచి ప్రమాదవశాత్తూ పట్టాలపై పడిన ఓ చిన్నారిని రైల్వే ఉద్యోగి కాపాడిన సంగతి తెలుసు కదా. సీసీ కెమెరాల్లో రికార్డయిన ఆ వీడియో వైరల్ అయిపోయింది. మయూర్ షె