రైల్వే బడ్జెట్లో తెలంగాణకు రూ.5,337 కోట్లు కేటాయించినట్టు ఆ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. సోమవారం ఆయన హైదరాబాద్లోని రైల్వే అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొత్త రైల్
కేంద్ర రైల్వే బడ్జెట్లో తెలంగాణ రాష్ర్టానికి సంబంధించిన ప్రాజెక్టుల అంశం ప్రస్తావనకు రాలేదు. రైల్వే బడ్జెట్లో తెలంగాణలో కొత్తగా ఎన్ని ప్రాజెక్టులు వస్తున్నాయి? కొనసాగుతున్న ప్రాజెక్టులకు కేటాయించ�
భారతీయ రైల్వేకు 2025-26 కేంద్ర వార్షిక బడ్జెట్లో రూ. 2.52 లక్షల కోట్ల కేటాయింపు జరిగింది. 17,500 సాధారణ బోగీలు, 200 వందే భారత్, 100 అమృత్ భారత్ రైళ్ల తయారీకి కేంద్రం ఆమోదం తెలిపింది.
170 ఏండ్లకు పైగా చరిత్ర కలిగిన భారతీయ రైల్వే దినదిన ప్రవర్థమానంగా అభివృద్ధి చెందింది. ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే, రైల్వేల విషయంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకుం
రైల్వే బడ్జెట్లోనూ తెలంగాణకు మొండి చెయ్యి చూపారు. రాష్ట్ర విభజన చట్ట ప్రకారం కాజీపేటలో ఏర్పాటు చేయాల్సిన కోచ్ ఫ్యాక్టరీ గురించి కనీసం మాటమాత్రంగానైనా ప్రస్తావించలేదు.
వికారాబాద్ జిల్లాలోని రైల్వే గేట్లు, బ్రిడ్జిలకు మోక్షమెప్పుడు లభిస్తుందోనని జనం ఎదురుచూస్తున్నారు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా పరిష్కారం మాత్రం లభించకపోవడం �
కేంద్ర ప్రభుత్వం బుధవారం (ఫిబ్రవరి 1న) ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ఉమ్మడి జిల్లాకు మరోసారి అన్యాయమే జరిగింది. సాధారణ నిధుల విషయంలోనే కాదు, రైల్వే బడ్జెట్ కేటాయింపుల్లోనూ వివక్ష కనిపించింది.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రైల్వే ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం మరోమారు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. ఇటీవల పార్లమెంట్లో ప్రవేశ పెట్టిన బడ్జెట్లో మనకు సంబంధించిన ఒక్కటంటే ఒక్క కీలక ప్రాజె
గతంలో యూపీఏ ప్రభుత్వం పార్లమెంటులో రైల్వేశాఖకు ప్రత్యేకంగా బడ్జెట్ ప్రవేశపెట్టేది. కానీ, బీజేపీ ప్రభుత్వం ఆ సంప్రదాయానికి తిలోదకాలిచ్చింది. రైల్వే బడ్జెట్ను జనరల్ బడ్జెట్తో కలిపి ప్రవేశపెడుతున్న
హైదరాబాద్ : రైల్వే బడ్జెట్ను పునరుద్ధరించాలని, సాధారణ బడ్జెట్తో కలుపడం సరికాదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. శనివారం సికింద్రాబాద్లోని రైల్ కళారంగ్లో జరి�
న్యూఢిల్లీ: రైల్వే బడ్జెట్పై ఇవాళ లోక్సభలో చర్చ జరిగింది. టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు మాట్లాడుతూ.. రైల్వే బడ్జెట్కు 1.1 లక్ష కోట్లు కేటాయించారని, రైల్వేల ద్వారా 2.7 కోట్ల ఆదాయం తేవాలని అంచన�