Raidurgam | కొండాపూర్, ఏప్రిల్ 24 : హైదరాబాద్లోని రాయదుర్గం (దర్గా) ప్రభుత్వ పాఠశాల హెడ్మాస్టర్ ఎస్కే తాజ్ బాబు తనను వేధిస్తున్నాడని వాచ్మ్యాన్గా పనిచేస్తున్న లక్ష్మీ ఆరోపించింది. కులం పేరుతో దూషించడమే క�
Raidurgam | హైదరాబాద్ రాయదుర్గంలోని అత్యంత ఖరీదైన ప్రభుత్వభూమిని ప్రయివేట్ వ్యక్తులకు చెందిన భూమిగా రికార్డులు సృష్టించి, దానిని కారుచౌకగా ఒక బిగ్షాట్కు విక్రయిస్తున్న వ్యవహారమొకటి బట్టబయలైంది.
హైదరాబాద్ రాయదుర్గంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. మల్కంచెరువు సమీపంలో వేగంగా దూసుకొచ్చిన కారు.. ఫ్లై ఓవర్ గోడను ఢీకొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జు అయింది. అందులో ప్రయాణిస్తున్న యువకుడు మరణించ
ఖాజాగూడ లింకు రోడ్డుపై ఓ కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొని పల్టీ కొట్టింది. ఈ దుర్ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన రాయదుర్గం పోలీస్స్టేషన్ పరిధిలో శుక్�
ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ గృహిణి తన కుమార్తెకు ఉరివేసి.. తాను ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన రాయదుర్గం పోలీస్స్టేషన్ పరిధిలోని మణికొండలో చోటుచేసుకుంది. పోలీ
శంషాబాద్ విమానాశ్రయ ప్రయాణికులకు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో మెట్రో రైల్ సేవలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు
Hyderabad | సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావును రాయదుర్గం పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఓ భవన నిర్మాణంలో పలువురిని శ్రీధర్ మోసం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు చీటింగ్ కేసుగ
గోల్డ్మ్యాన్ సాచ్స్ | రాయదుర్గంలో గోల్డ్మ్యాన్ సాచ్స్ కార్యాలయాన్ని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మూడేళ్లలో 2,500 మందికి ఉపాధి