న్యూఢిల్లీ : మోదీ సర్కార్ అసమర్ధ విధానాలతోనే కొవిడ్-19 సెకండ్ వేవ్కు దారితీసిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. విలువైన సూచనలను అహంకార ధోరణితో కూడిన కేంద్ర సర్కార్ చెవికెక్కించుకవడం లేదన
సోనియా | దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల మధ్య.. వైరస్ పరిస్థితిపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ శనివారం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రిలతో వర్చువల్ సమావేశం నిర్వహించనున్నారు.
న్యూఢిల్లీ : కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియ పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తప్పుపట్టారు. వ్యాక్సిన్ను కోరుకున్న వారందరికీ ఇవ్వరని, అవసరమైనవారికే వ్యాక్సిన్ ఇస్తారన�
న్యూఢిల్లీ : రఫేల్ విమానాల కొనుగోలు ఒప్పందంలో అక్రమాలపై మోదీ సర్కార్ లక్ష్యంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. రఫేల్ డీల్లో భారత దళారీకి విమాన తయారీ కంపెనీ మిలియన్ యూరోల ముడుపుల�
హైదరాబాద్: చత్తీస్ఘడ్లోని బీజాపూర్ వద్ద జరిగిన ఎన్కౌంటర్పై కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ స్పందించారు. మావోలతో జరిగిన ఎదురుకాల్పుల్లో సుమారు 22 మంది జవాన్లు వీర మరణం పొందారు. చాలా అస
రాహుల్ గాంధీ | పెట్రోల్, డిజీల్ ధరలకు నిరసనగా వయనాడ్ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆటోలో ప్రయాణించారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం
హైదరాబాద్: ఒకవేళ తాను దేశానికి ప్రధానమంత్రిని అయితే అప్పుడు ఉద్యోగ కల్పనపైనే ఎక్కువ దృష్టిపెట్టనున్నట్లు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. అభివృద్ధి మంత్రం కన్నా.. ఉద్యోగాలు కల్పించడమే క
గౌహతి: కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఇవాళ కామాఖ్యా ఆలయాన్ని సందర్శించారు. వాస్తవానికి అస్సాం అసెంబ్లీ ఎన్నికలకు మంగళవారమే ప్రచారం ముగిసింది. అయితే ఇవాళ గౌహతిలోని కామాఖ్యా ఆలయాన్ని రాహు
ఇడుక్కి, మార్చి 30: కేరళలో ఎన్నికల ప్రచారంలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై ఆ రాష్ర్టానికి చెందిన మాజీ ఎంపీ జాయ్స్ జార్జ్ అభ్యంతరకర విమర్శలు చేశారు. ‘రాహుల్గాంధీ కేవలం మహిళా కాలేజీలకే వెళ్తుం�
గువహటి : అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం అసోంలో పర్యటించాల్సి ఉండగా వాతావరణం అనుకూలించకపోవడంతో ఆయన పర్యటన రద్దయింది. ప్రతికూల వాతావరణంతో పర్యటన రద్దు చేసుకున్న �
న్యూఢిల్లీ: కేరళకు చెందిన మాజీ ఎంపీ జాయిస్ జార్జ్.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. రాహుల్గాంధీ ఓ బ్యాచిలర్ అని, ఆయనతో జాగ్రత్త అని కాలేజీ విద్యార్థినులను ఆయన హెచ్చర�
తిరువనంతపురం: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఆయన ఎక్కడికి వెళ్లినా మునుగుతారని, ఇతరులను కూడా ముంచుతారని విమర్శించారు. కేరళ అసెంబ
చెన్నై: డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ గ్యారంటీగా తమిళనాడు సీఎం అవుతారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఆదివారం సేలంలో అన్నాడీఎంకే ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ప్రసంగించారు. స్టాలిన్ సీఎం అన్నది ఎప