టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేయరని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడితే కొన్ని వర్గాలకు చెందిన అభిమానులను...
సొంతంగా చేపట్టిన సర్వే ఫలితాలను మంగళవారం మీడియాకు రఘురామ కృష్ణంరాజు రివీల్ చేశారు. ఎన్నికలపై యాప్ సాయంతో సర్వే నిర్వహించినట్లు చెప్పిన ఆయన.. రాష్ట్రంలో ప్రజానీకం టీడీపీ వైపు చూస్తున్నదని..
ఇతర పార్లమెంటు సభ్యులకు హక్కులు లేవా?.. సంజయ్ చేసిన ఫిర్యాదుపై తక్షణ స్పందన ఎంపీ రఘురామ ఫిర్యాదుపై ఇప్పటికీ మౌనమే!.. పార్లమెంటరీ హక్కుల కమిటీ బాధ్యత ఇదేనా? హక్కుల కమిటీ చైర్మన్గా బీజేపీ ఎంపీయే.. రాజకీయాల �
అమరావతి : ఆంధ్రప్రదేశ్కు చెందిన వైసీపీ నాయకుడు, రెబెల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు ఢిల్లీలో ఒకరోజు ఉపవాస దీక్షను ప్రారంభించారు. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు రివర్స్ పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగులకు సంఘీభావం
అమరావతి : ఆంధ్రప్రదేశ్కు చెందిన వైసీపీ ఎంపీ రఘురామరాజు బీజేపీలో చేరికపై క్లారిటీ ఇచ్చారు. కొద్దిరోజులుగా కొన్ని పత్రికలు చేస్తున్న దుష్ప్రచారంపై ఢిల్లీలో మీడియాతో నర్మగర్భంగా మాట్లాడారు. ఈ రోజు ఏపీ స�
Raghurama Krishnam Raju : ఎప్పటిమాదిరిగానే ఇవాళ కూడా ఎంపీ రఘురామకృష్ణంరాజు వైసీపీపై మండిపడ్డారు. అమరావతిని రాజధానిగా చేయాలని ప్రజలు, రైతులు ముక్తకంఠంతో నినదిస్తుంటే...
High Court Registry Returned the bail revocation petition filed by mp raghurama | ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఎంపీ విజయసాయి రెడ్డి బెయిల్ను రద్దు చేయాలంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఇవాళ
హైదరాబాద్ నివాసంలో అదుపులోకి తీసుకున్న ఏపీ సీఐడీ పోలీసులు హైదరాబాద్, మే 14 ( నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించారనే ఆరోపణలతో నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజును ఆ రాష్ట్ర సీఐడ
జగన్ బెయిల్ పిటిషన్పై విచారణ | ఏపీ సీఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్పై సీబీఐ కోర్టులో శుక్రవారం విచారణ జరిపింది. కౌంటర్ దాఖలుకు జగన్, సీబీఐ సమయం కోరింది. దీంతో సీబీఐ కోర్టు కేసు విచారణను ఈ