పంజాబీ ముద్దుగుమ్మ రాశీఖన్నా ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీపై దృష్టిపెట్టింది. అక్కడ చక్కటి అవకాశాల్ని సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నది. తాజాగా ఈ భామ తమిళంలో మరో బంపరాఫర్ను సొంతం చేసుకుంది.
శర్వానంద్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం సోమవారం హైదరాబాద్లో ప్రారంభోత్సవం జరుపుకుంది. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర
ఏ మాయ చేశావే సినిమాతో హీరోగా కెరీర్లోనే బెస్ట్ సినిమా అందుకున్నాడు నాగచైతన్య (Akkineni Naga Chaitanya). ఇమేజ్తో సంబంధం లేకుండా కథను నమ్మి సినిమా తీసే యువ నటుల్లో చైతూ ఒకడు.