సినిమా అప్డేట్లు దర్శక, నిర్మాతలు ఇవ్వడం పరిపాటి. కానీ ఈ మధ్య కథానాయికలు తొందరపడిపోతున్నారు. దర్శక, నిర్మాతల కంటే ముందుగానే తమ సోషల్ మీడియా ద్వారా అప్డేట్లు ఇచ్చేస్తున్నారు. కథానాయిక రాశీఖన్నా తన ఇన�
Raashii Khanna | హరీష్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్లో పవన్ కల్యాణ్తో తొలిసారి పని చేసే అవకాశం కొట్టేసిన రాశీఖన్నా.. తన కోస్టార్ పవన్ కల్యాణ్కు బర్త్ డే విషెస్ తెలియజేసింది.
కెరీర్ ఆరంభంలో తెలుగులో విజయాలతో పాటు యువతలో మంచి ఫాలోయింగ్ను సంపాదించుకుంది పంజాబీ భామ రాశీఖన్నా. అయితే గతకొన్నేళ్లుగా ఈ సొగసరికి విజయాలు కరువయ్యాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ మంచి హిట్ కోసం నిరీక్షిస్తున�
కెరీర్ ఆరంభంలో దక్షిణాదిలో ఓ వెలుగువెలిగింది పంజాబీ భామ రాశీఖన్నా. ‘థాంక్యూ’ సినిమా తర్వాత టాలీవుడ్లో కాస్త బ్రేక్ తీసుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం ‘తెలుసు కదా’ అనే చిత్రంలో నటిస్తున్నది. హిందీలో ఆమె నట�
Raashii Khanna | మగువల అందాన్ని ఆభరణాలు రెట్టింపు చేస్తాయని సినీ నటి రాశి ఖన్నా అన్నారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లోని లుంబిని జ్యువెల్ మాల్లో మంగత్రయి నీరజ్ ఆధ్వర్యంలో ' వీనస్ ది గాడెస్ ఆఫ్ ఎమరాల్డ్' పేర�
ఇటీవల విడుదలైన తమిళ చిత్రం ‘అరాణ్మనై 4’ (తెలుగులో ‘బాక్') తన కెరీర్కు కొత్త ఉత్సాహాన్నిచ్చిందని, ఈ ఏడాది తొలి విజయం దక్కిందని ఆనందం వ్యక్తం చేసింది అందాలభామ రాశీఖన్నా. సుందర్ సి. దర్శకత్వంలో రూపొందిన ఈ చ
ఒకప్పుడు తెలుగులో అగ్ర కథానాయికల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది పంజాబీ సోయగం రాశీఖన్నా. ‘థాంక్యూ’ సినిమా తర్వాత తెలుగులో ఏ చిత్రానికి అంగీకరించలేదు. ప్రస్తుతం టాలీవుడ్లో పూర్వ వైభవాన్ని సంపాదించుక�
Robinhood | భీష్మ తర్వాత టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ కుడుముల (Venky Kudumula), నితిన్ (Nithiin) కాంబినేషన్లో మరో సినిమా వస్తుందని తెలిసిందే. కాగా ఈ చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్ కోసం మొదట రష్మిక మందన్నా పేరు తెరపైకి ర
BAAK | యాక్టర్ కమ్ డైరెక్టర్ సుందర్ సి (Sundar C) స్వీయదర్శకత్వంలో హార్రర్ కామెడీ జోనర్లో వస్తోన్న మూవీ అరణ్మనై 4 (Aranmanai 4). తెలుగులో బాక్ (BAAK) టైటిల్తో విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్లో బిజీగ
Raashii Khanna | ‘ఊహలు గుసగుసలాడే’తో హీరోయిన్గా పరిచయమై ‘జిల్'తో కమర్షియల్ హీరోయిన్గా ఎదిగి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్స్లో ఒకరిగా ఎదిగింది రాశీఖన్నా. అయితే, ఈ మధ్య తాను నటించిన సినిమాలు పెద్దగా ఆడకపోవడం వల్ల�
పంజాబీ ముద్దుగుమ్మ రాశీఖన్నా ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీపై దృష్టిపెట్టింది. అక్కడ చక్కటి అవకాశాల్ని సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నది. తాజాగా ఈ భామ తమిళంలో మరో బంపరాఫర్ను సొంతం చేసుకుంది.
శర్వానంద్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం సోమవారం హైదరాబాద్లో ప్రారంభోత్సవం జరుపుకుంది. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర