రుద్రంగిలో అప్రోచ్ రోడ్లు అధ్వానంగా మారాయి. అసంపూర్తి పనులతో ప్రమాదకరంగా మారాయి. రుద్రంగి మండల కేంద్రంలో కొద్దిరోజుల క్రితం ఆర్అండ్బీ ప్రధాన రహదారి విస్తరణతో పాటు సైడ్ డ్రైనేజీ పనులు పూర్తయ్యాయి.
రాష్ట్రంలో రోడ్లు భవనాల శాఖ (ఆర్అండ్బీ)కు చెందిన పనులను చేపట్టేందుకు గతంలో కాంట్రాక్టర్లు తీవ్రంగా పోటీపడేవారు. తక్కువ ధరకు టెండర్ కోట్చేసి పనులను దక్కించుకునేవారు. కానీ, ఇటీవల పరిస్థితులు పూర్తిగ�
పాత అసెంబ్లీ భవనంతోపాటు జూబ్లీహాలును పునరుద్ధరించే ఏర్పాట్లను ప్రభుత్వం ముమ్మరం చేసింది. నాంపల్లి పబ్లిక్గార్డెన్స్ నుంచి లలితకళాతోరణం వరకు సుందరీకరించి అసెంబ్లీ ప్రాంగణాన్ని ఉత్తమ పర్యాటక ప్రాం�
నార్సింగిలో అనుమతులకు విరుద్ధంగా..చెట్లను తొలగించి మరీ హోర్డింగులు ఏర్పాటు చేస్తున్నారు కాంట్రాక్టర్లు. మున్సిపాలిటీ నుంచి అనుమతులు లేకున్నా తమకు ఆర్అండ్బీ అనుమతిచ్చిందని దబాయిస్తున్నారు.
రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న శాఖల్లో ఆర్అండ్బీ కూడా చేరింది. వందలకోట్ల రూపాయల బిల్లులు పెండింగులో ఉండడంతో పనులు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి.
పాలమూరును సుందరంగా తీర్చిదిద్ది గ్రీన్ సిటీగా మార్చుతామని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. సోమవారం మహబూబ్నగర్లోని బీకేరెడ్డి కాలనీలో మంత్రి పర్యటించారు.
పాత సచివాలయ భవనం కూల్చివేతతో వెలువడిన వ్యర్థాలను రీసైకిల్ చేసి పునర్వినియోగ నిర్మాణ సామగ్రిగా రూపొందించారు. పాత సచివాలయం కూల్చివేతతో 1.92 లక్షల టన్నుల వ్యర్థాలు వెలువడ్డాయి.
CM KCR | ఈ ఏడాది డిసెంబర్ రెండో వారంలోగా రోడ్ల మరమ్మత్తుల పనులు పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. రోడ్ల మరమ్మత్తుల కోసం వారం రోజుల్లోగా టెండర్లు పిలిచి పూర్తి
89 నియోజకవర్గాల్లో అందుబాటులోకి.. మిగిలిన ప్రాంతాల్లో పనులు వేగవంతం హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఎ