ప్రజావాణిలో వచ్చిన అర్జీలకు సంబంధించిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర�
మార్కెట్ యార్డులోని మార్కెట్ కమిటీ గిడ్డంగులతో పాటు గుండారం శివారులోని స్టేట్ వేర్ హౌజ్ కార్పొరేషన్ కు చెందిన గిడ్డంగులను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం సందర్శించారు. గోడౌన్లలో బియ్యం నిల్వలు,
సిద్దిపేట రూరల్ మండలంలోని పెద్దలింగారెడ్డిలో ఆదివారం రాత్రి సుమారు 20 మంది రైతులకు చెందిన మోటార్ల వైరును ఎత్తుకెళ్లిన నిందితులను త్వరగా పట్టుకొని న్యాయం చేయాలని వైద్యారోగ్యశాఖ మం త్రి హరీశ్రావు పోలీ
ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిషరించాలని జిల్లా అదనపు కలెక్టర్ రమేశ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం మెదక్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యల పరిషార �
ఈ నెల 20న ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యే మునుగోడు ప్రజాదీవెన సభకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మునుగోడు మండల కేంద్రం నుంచి నారాయణపురం రోడ్డులోని ఎంపీడీఓ కార్యాలయం దాటాక విశాలమైన స్థలంలో సీఎం సభను నిర్వ
ధరణి ఆధారిత భూసమస్యలను త్వరితగతిన పరష్కరించాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. ములుగు తహసీల్ కార్యాలయంలో పైలట్ ప్రాజెక్ట్ కింద జరుగుతున్న భూరికార్డుల పరిశీలనను శుక్రవారం ఆయన పరిశీలిం