Jagannath Rath Yatra | ఒడిశాలోని పూరీలో ఆదివారం ప్రారంభమైన జగన్నాధ రధయాత్రలో లక్షల మంది భక్తులు పాల్గొనడంతో ఊపిరాడక ఓ భక్తుడు ప్రాణాలు కోల్పోయాడు.
Jagannath Rath Yatra | పూరీలో జగన్నాథుడి రథయాత్ర తొలిరోజు శోభాయమానంగా జరిగింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన లక్షలాది మంది భక్తుల జయజయ ధ్వానాల మధ్య రథయాత్ర వైభవంగా ప్రారంభమైంది.
Jagannath Rath Yatra : అత్యంత ప్రతిష్టాత్మకంగా రెండు రోజుల పాటు జరిగే జగన్నాధ రథయాత్ర సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం పూరి జగన్నాధ్ను దర్శించారు.
Ratna Bhandar | దేశంలోని ప్రముఖ ఆలయాల్లో పూరీలో జగన్నాథ దేవాలయం ఒకటి. ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉన్నది. 12వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలో జగన్నాథుడు సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి దర్శనమిస్తాడు. ఆలయ�
Jagannath Rath Yatra : పూరీ జగన్నాధ రథయాత్రకు చేపట్టిన భారీ ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయని ఒడిషా సీఎం మోహన్ చరణ్ మాఝీ వెల్లడించారు. రథయాత్ర సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులు సెలవు దినాలను సీఎం ప్రకటించా�
Rath Yatra : పూరి జగన్నాధ రథయాత్రకు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. కోట్లాది మంది భక్తులు తరలివచ్చే ఈ యాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఏటా ఆషాడ శుద్ధ తదియ రోజున జరిగే ఈ రథయాత్రను వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచీ భక్త�
ఒడిశాలోని పూరీ బరిలో కాంగ్రెస్ పార్టీ మరో అభ్యర్థిని నిలిపింది. ఎన్నికల ఖర్చులకు తనవద్ద డబ్బులు లేవంటూ పోటీచేయలేనని సుచరితా మొహంతీ టికెట్ను తిరస్కరించిన విషయం తెలిసిందే. దీంతో పార్టీ అధినాయకత్వం శని
Jagannath Temple: జగన్నాథ ఆలయంలోకి అక్రమంగా చొరబడిన 9 మంది బంగ్లాదేశీలను పోలీసులు అరెస్టు చేశారు. హిందూ మతానికి చెందని వారు ఆలయంలోకి ప్రవేశించినట్లు తమకు ఫిర్యాదు అందిందని, 9 మంది బంగ్లాదేశీలను అదు�
సందర్భానుసారంగా అందరినీ ఆలోచింపచేసేలా మట్టితో చిత్రాలను రూపొందించడం ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ (Sudarsan Pattnaik) సొంతం. ప్రపంచ పులుల దినోత్సవం (World Tiger Day) సందర్భంగా ఒడిశాలోని (Odisha) పూరీ (Puri) తీరంలో మట్టితో 15 అ�
Viral Video | స్ట్రీట్ ఫుడ్ (Streat Food) అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మన భారతీయులు రోడ్ సైడ్ ఫుడ్ తినేందుకే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే, రాజస్థాన్లో ఓ జంట మాత్రం రూ.30కే 10 పూరీలను విక్రయిస్తూ అందరినీ ఆకర్షిస్
ఒడిశాలోని (Odisha) పూరిలో ఉన్న ఓ షాపింగ్ కాంప్లెక్స్లో (Shopping complex) భారీ అగ్నిప్రమాదం జరిగింది. పూరిలో ఉన్న లక్ష్మీ మార్కెట్ కాంప్లెక్స్లో (Laxmi Market Complex) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Hati Besha | వైష్ణవ ఆలయాల్లో విష్ణుమూర్తి, ఆయన అవతారాల ఉత్సవ విగ్రహాలను వివిధ వాహనాల మీద ఊరేగించడం ఆచారం. వీటిలో గజవాహన సేవ ఒకటి. అయితే, భారతదేశంలో ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాల్లో ఒకటైన పూరీలో మాత్రం జగన్నాథుడిని, ఆ