పూరీ మఠంలో కొనసాగుతున్న శోధన గతంలో రెండుసార్లు భారీగా వెండి లభ్యం పూరీ, సెప్టెంబర్ 19: పూరీలో రామానుజాచార్య స్థాపించిన ఎమర్ మఠం వద్ద నిధి కోసం అన్వేషణ సాగుతున్నది. జగన్నాథ ఆలయానికి ఆగ్నేయంగా ఉన్న ఈ మఠం ఆ�
Puri jagannath : నేటి నుంచి భక్తులకు జగన్నాథుడి దర్శనభాగ్యం | పూరీలోని ప్రఖ్యాత జగన్నాథ స్వామి ఆలయంలో నేటి నుంచి భక్తులను అనుమతించనున్నారు. కొవిడ్ మార్గదర్శకాల మేరకు సాధారణ భక్తుల కోసం సోమవారం ఆలయం తెరుస్తున్నట
Puri Jagannath Temple : భక్తులకు 16 నుంచి పూరీ జగన్నాథుడి దర్శనం | ఒడిశాలోని పూరీ జగన్నాథ స్వామి ఆలయంలో ఈ నెల 16 నుంచి భక్తులకు అనుమతివ్వనున్నారు. వీకెండ్ లాక్డౌన్ అమలులో ఉన్న
“జగన్నాథః స్వామీ నయన పథగామీ భవతు మే”‘శ్రీజగన్నాథస్వామి దయతో నాకు దర్శన మొసగుగాక’ అని కీర్తిస్తూ భక్తులు శ్రీజగన్నాథుడు, ఆయన సోదరుడైన బలభద్రుడు, సోదరియైన సుభద్రను వేర్వేరు రథాలలో ఆసీనులను చేసి ఊరేగింపు
భక్తులు లేకుండానే పూరీ జగన్నాథుడి రథయాత్ర | ఒడిశా పూరీలో జగన్నాథుడి రథయాత్ర ఈ ఏడాది భక్తులు లేకుండానే జరుగనుంది. రహదారిపై మార్గమధ్యలో ఇండ్ల, హోటళ్ల పైకప్పులపై నుంచి
భక్తులు లేకుండానే పూరీ జగన్నాథుడి రథయాత్ర | ఈ ఏడాది సైతం పూరీలోని జగన్నాథుడి రథయాత్ర భక్తులు లేకుండానే జరుగనుంది. టీకాలు పొందిన, కరోనా నెగెటివ్ ఉన్న సేవలకులను మాత్రమే పూజ కార్యక్రమాలకు మాత్రమే అనుమతి ఇ�
జగన్నాథుడి దర్శనం.. జూన్ 15 వరకు బంద్ | కరోనా కేసుల పెరుగుదలను దృష్టిలో పెట్టుకొని పూరీలోని ప్రఖ్యాత జగన్నాథుడి ఆలయంలో భక్తుల దర్శనాలు నిలిపివేస్తున్నట్లు దేవస్థానం బోర్డు తెలిపింది.