భారత్ వంటి ఎక్కువ జనసాంద్రత కలిగిన దేశాల్లో మెరుగైన ప్రజారవాణా వ్యవస్థలు అవసరం మాత్రమే కాదు, అవి జీవనాధారం కూడా. వేగవంతమైన పట్టణీకరణ, పరిమిత స్థలం, విపరీతమైన ట్రాఫిక్జామ్, పెరుగుతున్న కాలుష్యం తదితర �
Sachin Pilot : జార్ఖండ్లోని చక్రధర్పూర్ వద్ద రైలు ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం హౌరా – సీఎస్ఎంటీ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది.
నగరంలో వాయు కాలుష్యం తీవ్రత తగ్గాలన్నా..? వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించాలన్నా..? రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఉండాలన్నా..? ప్రజా రవాణా వ్యవస్థలే అంతిమ పరిష్కారం.
బస్సు ఎక్కితే ఒక టికెట్.. మెట్రో ఎక్కితే మరో టికెట్.. ఎంఎంటీఎస్ ఎక్కితే ఇంకో టికెట్.. ఇలా కాకుండా, అన్నింటికీ ఒకే టికెట్ ఉంటే ఎంత బాగుండు! అనుకునేవారెందరో. వారికోసం రాష్ట్ర ప్రభు త్వం వినూత్న ఆలోచన చేసి�
హైదరాబాద్లో రోడ్డు ప్రమాదాలకు తావు లేకుండా నిరంతరాయంగా ప్రయణాలు సాఫీగా సాగుతున్నాయని ఈజ్ ఆఫ్ మూవింగ్ ఇండెక్స్ 2022 ఇండియా సర్వే వెల్లడించింది. భారతదేశంలోని అభివృద్ధి చెందుతున్న నగరాలు, మెగా సిటీల్ల
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించేందుకు జీహెచ్ఎంసీ విశేష కృషి చేస్తున్నది. సిగ్నల్ రహిత రవాణా, మెరుగైన రోడ్డు వ్యవస్థ, లోతట్టు ప్రాంతాల్లో వరద ముంపు నివారణ, సామాజిక అభివృద్ధికి అవసరమ�
ఉదయం 6 నుంచి 10 గంటల వరకు నగరంలో సిటీ బస్సులు జీహెచ్ఎంసీ, హెల్త్, శానిటేషన్ ఉద్యోగుల కోసం ప్రత్యేక బస్సులు చర్యలు చేపట్టిన ఆర్టీసీ జీహెచ్ఎంసీ జోన్ అధికారులు లాక్డౌన్తో సొంత ఊర్లకు బయల్దేరిన జనాలు ప�
అమరావతి,మే 4: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతుండడంతోప్రజారవాణా పై ఆంక్షలు విధించారు. రాకపోకల నియంత్రణకు రేపటి నుంచి పాక్షిక కర్ఫ్యూ అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. కర్ఫ్యూ లో భ�
Night curfue Gujarat: కరోనా మహమ్మారి కట్టడి కోసం గుజరాత్ ప్రభుత్వం ఇప్పటికే ఎనిమిది ప్రధాన నగరాలు సహా మొత్తం 20 నగరాల్లో ఇప్పటికే నైట్ కర్ఫ్యూ విధించింది.
రవాణా ఆదాయంలో అధిక వాటా ఆ జిల్లా నుంచే.. ఈ ఆర్థిక సంవత్సరానికి గ్రేటర్ రవాణా ఆదాయం రూ.1,637కోట్లు కరోనా ప్రభావం, మోటారు వాహన పన్ను రైద్దెనా.. ఆశించిన స్థాయిలోనే ఆదాయం ఆన్లైన్ సేవలతో పెరిగిన లావాదేవీలు ప్రభ�