తెలంగాణలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (సీపీఎస్యూ)ను ప్రైవేటీకరించే అంశంలో మోదీ సర్కారు దూకుడు పెంచినట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కేంద్రం తమ ప్రయత్నాలను ముమ్మరం చేస
అందినకాడికి ఏది దొరికితే అది అమ్ముకొని సొమ్ము చేసుకోవాలన్న కేంద్రంలోని బీజేపీ సర్కారు దురాశకు ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్యూలు) బలిపశువులుగా మారాయి. గడిచిన పదేండ్ల మోదీ హయాంలో పీఎస్యూల్లోని వాటాల విక�
ప్రభుత్వ రంగ సంస్థలను(పీఎస్యూ) కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేస్తున్నదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. పీఎస్యూల్లో 2 లక్షలకు పైగా ఉద్యోగాలకు కోత పెట్టిందని ఆది
కేంద్రంలో 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ప్రభుత్వ రంగసంస్థల అమ్మకాలపై కన్నేసింది. ప్రభుత్వరంగ సంస్థలు నష్టాల్లో ఉన్నాయన్న సాకు చెప్పి తెగనమ్మడమే పనిగా పెట్టుకున్నది.
రావాల్సిన బకాయిలు రూ. 8.7 లక్షల కోట్లు చెల్లించాల్సిఉన్న ప్రభుత్వ శాఖలు, పీఎస్యూలు, ప్రైవేట్ కంపెనీలు ముంబై, జూలై 25: కొవిడ్తో అల్లాడిపోయిన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈలు) రావల్సిన బకాయిలు �
తిరువనంతపురం, ఏప్రిల్ 1: ప్రభుత్వరంగ సంస్థలను కేంద్రప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు మాత్రమే అమ్ముతున్నదని, తాము కొంటామన్నా ఇవ్వటం లేదని కేరళ సీఎం పినరాయి విజయన్ విమర్శించారు. రాష్ట్రంలో ప్రైవేటుపరం చే�
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ను ముమ్మరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ బయోటెక్ రూపొందించిన కొవాక్సిన్ టెక్నాలజీలను మూడు ప్రభుత్వ రం�
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తామని ప్రకటించిన కేంద్రం.. ఆ దిశగా మరో బాంబు పేల్చింది. నష్టాల్లో ఉన్న పీఎస్యూల మూసివేతకు చర్యలు తీసుకుంటామన్నది. రాష్ట్ర ప్రభుత్వాల పరి