మంథని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గం ఇంచార్జి పుట్ట మధుకు ప్రాణహాని ముప్పు పొంచి ఉందని బీఆర్ఎస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. కమాన్ పూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద డాక్టర్ బాబా సాహెబ్ �
హిందూ ధర్మ పరిరక్షణకు మనమంతా పిడికిలి బిగించాల్సిన సమయం ఆసన్నమైందని విశ్వ హిందూ పరిషత్ గోరక్ష విభాగం జాతీయ కన్వీనర్ ఆకారపు కేశవరాజు పిలుపునిచ్చారు. వీహెచ్పీ స్థాపించి 60 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్�
పర్యావరణ పరిరక్షణతో నే మానవాళి మనుగడ సాధ్యమని, ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రం లోని ఐటీ
ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.
రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్తో పర్యావరణ పరిరక్షణకు మేలు జరుగుతున్నదని డీఆర్డీవో మాజీ చైర్మన్ డాక్టర్ జీ సతీశ్రెడ్డి పేర్కొన్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా
ప్రజల భాగస్వామ్యం, సమిష్టి బాధ్యతతోనే పర్యావరణ సమతుల్యత సాధ్యపడుతుందని అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో సోమవారం ప్రపంచ పర్య�
పర్యావరణ పరిరక్షణలో ప్రతిఒక్కరూ ముందుండాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి పాత బస్డాండ్ వరకు నిర్వహించిన గ్రీన్ ర్యాలీ
పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యతప్రతి ఒక్కరిపై ఉందని కాలుష్య నియంత్రణ మండలి కార్యనిర్వాహక ఇంజినీర్ బి. రాజేందర్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో �
పర్యావరణాన్ని రక్షించి, భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన సమాజాన్ని అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పుర
ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు రాజీవ్గాంధీ హన్మంతు, గోపి, వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి అన్నారు. సోమవారం హనుమకొండ కలెక్టరేట్లోని మ�
అటవీ భూములను కాపాడాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉన్నదని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. మాచారెడ్డి మండలంలోని బంజపల్లి, మర్రితండా గ్రామాల్లో అటవీ భూములను ఎఫ్డీవో శ్రీనివాస్రావుతో కలిసి శనివారం ఆ�