‘మీ ఉత్పత్తులను అమెరికాలో తయారు చేయండి, లేకపోతే అమెరికాలో సుంకాలు చెల్లించాల్సిందే’ అంటూ పరిశ్రమలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సున�
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఘన విజయం సాధించారు. జనవరిలో బాధ్యతలు తీసుకోనున్నారు. అయితే తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మొదటిరోజే కెనడా, మెక్సికో, చైనా వస్తువులపై భారీ సుంకాలు �
ఎ1, ఎ2 రకాల పాలు, పాల ఉత్పత్తులంటూ ప్యాకేజింగ్లో చేస్తున్న ప్రచారాన్ని ఆహార వ్యాపార కంపెనీలు, ఈ-కామర్స్ సంస్థలు వెంటనే తొలగించాలని భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ(ఎఫ్ఎస్ఎస్ఏఐ) గురువారం ఆదేశాలు జారీ చే�
ఒక ప్రాంతానికే ఉనికిగా మారి, స్థానికులకు గర్వకారణమయ్యే ఓ ఉత్పత్తిపట్ల అంతులేని అనుబంధం ఉంటుంది. ఆ గుర్తింపునకు స్పష్టత ఉండటం న్యాయమే! ఇంతలో ఎవరో ఒకరు వచ్చి... ఆ ఉత్పత్తిని అనుకరించడం మొదలుపెడితే... అదే పేరు
తాటి ఉత్పత్తులతో ఎన్నో ప్రయోజనాలున్నాయని రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్గౌడ్ తెలిపారు. చెన్నై నగర శివారులోని మాధవవరంలో తాటి ఉత్పత్తుల సెంట్రల్ ఇన్స్టిట్యూట్ను బీసీ కమిషన�
స్వయం సహాయక సంఘాల మహిళలు తయారుచేసిన మరిన్ని ఉత్పత్తులను అమెజాన్ సహేళి ఈ-కామర్స్ సైట్లో అందుబాటులో ఉంచనున్నారు. ఇప్పటికే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులు ప్రయోగాత్మకంగా 55 రకాల వస్తువ�
న్యూఢిల్లీ, జూన్1: ఇన్సూరెన్స్ సంస్థలు ఇక నూతన బీమా ఉత్పత్తుల్ని వేగంగా విడుదల చేయనున్నాయి. ఇన్సూరెన్స్ కంపెనీలు కొత్తగా రూపొందించే ఆరోగ్య, సాధారణ బీమా పత్రాల్ని తమ ముందస్తు అనుమతి లేకుండానే మార్కెట్
దేశంలో తయారయ్యే సంప్రదాయ ఔషధ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు, వాటి నాణ్యతను నిర్ధారించేందుకు ఆయుష్ మార్క్ను ప్రవేశపెట్టనున్నట్టు ప్రధాని తెలిపారు. అలాగే ఆయుష్ వైద్యం తీసుకోవాలనుకొనే విదేశీయుల
ధర్మపురి : త్వరలో ధర్మపురి బ్రాండ్ పేరుతో బియ్యం, ఇతర నిత్యవసర వస్తువులను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రకటించారు. శనివారం మేడ్చల్ మండలం ఘనపూర్ వద్ద మమత బ్�