కొనుగోలు కేంద్రంలో ఆరబోసిన ధాన్యాన్ని మండుటెండలో కుప్పగా చేస్తూ వడదెబ్బతో రైతు కుప్పకూలిపోయాడు. గ్రామస్తుల వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం గద్దపాక సర్పంచ్, సర్పంచుల ఫోరం మండల చైర్మన�
ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రంలో రైతుల ఆరబెట్టిన ధాన్యాన్ని పరిశీలించారు.
ధాన్యం తరుగు ఇవ్వండి.. లేదంటే బయటి మార్కెట్లో అమ్ముకోండి.. అని ఉచిత సలహా ఇవ్వడంతో అసహనానికి గురైన రైతులు సదరు అధికారిని నిలదీశారు. ఈ ఘటన అశ్వారావుపేటలో బుధవారం చోటు చేసుకుంది.
పెగడపల్లి మండలం ఏడుమోటలపల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రానికి స్థలం కేటాయించాలని కోరుతూ, గిరిజన ఐక్య వేదిక ఆధ్వర్యంలో గురువారం ధర్మపురి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి ల
కర్షకులను దగా చేసిన కేంద్ర సర్కారు బీజేపీ ఏం చేసిందని పాదయాత్రలు : మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): త్వరలోనే దేశవ్యాప్తంగా సీఎం కేసీఆర్ రైతు విప్లవం తీసుకొ�