‘అయిన వారికి ఆకుల్లో.. కాని వారికి కంచాల్లో..’ అన్నట్టున్నది రాష్ట్ర ఇంటర్బోర్డు తీరు! ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీలన్నింటినీ ఒకేలా చూడాల్సిన బోర్డు, కార్పొరేట్, ప్రైవేట్ కాలేజీలకు ఓ రూల్.. సర్�
విద్యార్థి జీవితంలో ఎంతో కీలకమైన ఇంటర్మీడియట్ పరీక్షలు సీసీ కెమెరాల నడుమ నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ఏడాది పరీక్షలు జరిగే అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణ�
మిక్స్డ్ ఆక్యుపెన్సీ భవనాల్లో ఉన్న ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు రాష్ట్రప్రభుత్వం మరోసారి మినహాయింపు ఇచ్చింది. 2024-25 విద్యాసంవత్సరానికిగానూ ఫైర్ నిరభ్యంతర పత్రం(ఎన్వోసీ) నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ
ఇటు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, అటు ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు మిగతా సబ్జెక్టుల మాదిరిగానే ఇంగ్లిష్లోనూ మంచి మార్కులు తెచ్చుకుంటున్నప్పటికీ, ఇంగ్లిష్లో రాయడం, ఆ భాషలో సరై�
ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరుగనున్న ఇంటర్ వార్షిక పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు డీఐఈవో కాక మాధవరావు తెలిపారు. శుక్రవారం ఆయన తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీఓ 72తో రాష్ట్రంలోని ప్రైవేట్ జూనియర్ కళాశాలలకు లబ్ధి చేకూరుతుందని తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యం సంఘం(టీపీజేఎంఏ) రాష్ట్ర అధ్యక్షుడు గౌరి సతీశ్ అన్న�