కల్లోలిత మణిపూర్లో (Manipur) రాష్ట్రపతి పాలనను (President’s Rule) కేంద్ర ప్రభుత్వం మరో ఆరు నెలలు పొడిగించింది. ఆగస్టు 13 నుంచి ఇది అమల్లోకి రానుంది. దీంతో వచ్చే ఏడాది ఫిబ్రవరి 13 వరకు మణిపూర్లో ప్రెసిడెంట్ రూల్ కొనసాగన�
కేంద్ర పాలిత ప్రాంతం జమ్ము కశ్మీర్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమయింది. ఆరేండ్ల తర్వాత రాష్ట్రపతి పాలన (President's Rule) ఎత్తివేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. దీనిపై రాష్ట్రప్రతి ద్రౌపద
పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరమున్నదని జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్(ఎన్సీఎస్సీ) రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు నివేదించింది. సందేశ్ఖాలీలో టీఎంసీ మద్దతుదారులు మహిళలపై వేధింపు�
Punjab | గత కొన్నేండ్లుగా బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో గవర్నర్లు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పంచాయితీ నిత్యకృత్యంగా మారింది. తాజాగా పంజాబ్లో గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్, సీఎం భగవంత్�
ముంబై: మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే డిమాండ్ చేశారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో భాగమైన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) చీఫ్ అయిన ఆయన ఈ మేరకు సోమవారం క�