ధరలు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, మణిపూర్, చైనా, అన్నింటికన్నా మిన్నగా అదానీ..! వీటితో ఉక్కిరిబిక్కిరవుతున్న మోదీ సర్కారు దేశ ప్రజల దృష్టిని మరల్చేందుకు జమిలి ఎన్నికల పాచిక వేసిందా? అని రాజకీయ విశ్లేషకులు �
రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ పదవీకాలం ముగిసేందుకు ఒకరోజు ఉందనగా పార్లమెంటు శనివారం సాయంత్రం ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ సందర్భంగా సెంట్రల్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్�
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా 75 నగరాల్లో యోగా వేడుకలు జరుగుతుండగా.. కర్నాటక మైసూరులో యోగా కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు
Nikhat Zareen | ప్రతిష్ఠాత్మక ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ బంగారు పతకం సాధించడం పట్ల రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి ట్వ�
హైదరాబాద్ : రాష్ట్రానికి చెందిన దర్శనం మొగిలయ్య పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. సోమవారం రాష్ట్రపతి భవన్లో జరిగిన అవార్డుల ప్రదాన కార్యక్రమంలో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నుంచి మొగిలయ్య పద్మశ్రీ స�
రాష్ట్రపతి భవన్లోని ప్రసిద్ధ మొఘల్ గార్డెన్స్ను శనివారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ, ఇతర న్యాయమూర్తులు సందర్శించారు.
ఢాకా: పాకిస్థాన్పై బంగ్లాదేశ్ విజయం సాధించిన 50 ఏళ్లు పూర్తి అయ్యింది. ఈ నేపథ్యంలో ఇవాళ విక్టరీ డే పరేడ్ను నిర్వహించారు. ఆ పరేడ్కు భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యార�
న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు ఢిల్లీ ఎయిమ్స్లో ఈ నెల 30న బైపాస్ చికిత్స చేయనున్నారు. శుక్రవారం ఆయనకు ఛాతిలో ఇబ్బంది తలెత్తడంతో ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం అక్కడి వైద్యుల సూచన మేర�
ఢిల్లీ : 21వ శతాబ్దంలో భారతదేశాన్ని గ్లోబల్ నాలెడ్జ్ సూపర్ పవర్గా మార్చడమే జాతీయ విద్యా విధానం లక్ష్యమని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రూర్కెలా 18వ వార
న్యూఢిల్లీ : బీజేపీ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి దిలీప్ గాంధీ (70) మృతికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సంతాపం వ్యక్తం చేశారు. ‘దిలీప్ గాంధీ మరణ వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. మధ్యప్రదేశ్లోని అహ్మాద�