భరత్, ప్రీతి జంటగా నటిస్తున్న చిత్రం ‘జగన్నాథ్'. భరత్, సంతోష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీలం పురుషోత్తం నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ను ఇటీవల ఏపీలోని అన్నమయ్య జిల్లా రాయచోటిలో హీరో మంచు మ�
Nishant Dev : వరల్డ్ ఒలింపిక్ బాక్సింగ్ క్వాలిఫయర్లో భారత స్టార్ బాక్సర్ నిషాంత్ దేవ్(Nishant Dev) తన పంచ్ వపర్ చూపించాడు. ఈ మెగా టోర్నీలో 71 కిలోల విభాగంలో పోటీ పడుతున్న నిషాంత్ క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ�
మహిళను పురుషుడిగా మారుస్తానంటూ ఆమెను హత్య చేసిన ఒక క్షుద్ర మాంత్రికుడిని, అతనికి సహకరించిన మృతురాలి స్నేహితురాలిని యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. షాహజహనాబాద్ జిల్లాలో వెలుగుచూసిన ఈ దారుణ ఘటన వివరాలిల
ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత బాక్సర్ల జోరు కొనసాగుతున్నది. నీతూ, ప్రీతి, మంజు ప్రిక్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లారు. శనివారం 48 కేజీల విభాగంలో నీతూ.. కొరియా బాక్సర్పై ఏకపక్ష విజయం సాధించి
ప్రీతి మృతికి మానసిక వేధింపులే కారణమని యాంటీ ర్యాగింగ్ కమిటీ నిర్ధారించినట్టు కేఎంసీ ప్రిన్సిపాల్ మోహన్దాస్ తెలిపారు. బుధవారం కేఎంసీలో ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్దాస్ అధ్యక్షతన 13 మంది సభ్యులత�
పీజీ వైద్య విద్యార్థిని ధరావత్ ప్రీతి(26)కి కన్నీటి వీడ్కోలు పలికారు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం గిర్నితండాలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వైద్య విద్యార్థి ప్రీతి నాలుగు రోజ�
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వైద్య విద్యార్థిని ధరావత్ ప్రీతి హైదరాబాద్లోని నిమ్స్లో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి 9.10 గంటలకు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.
వరంగల్లో ఆత్మహత్యకు యత్నించి నిమ్స్లో చికిత్స పొందుతున్న పీజీ వైద్య విద్యార్థి ప్రీతిని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు శుక్రవారం రాత్రి పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెల�
సైఫ్ కావాలని ప్రీతిని వేధింపులకు గురిచేయడం వల్లే ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించిందని పోలీస్ కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఘటన వివరాలు తెలియజేశారు.
నిమ్స్లో చికిత్స పొందుతున్న కేఎంసీ పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రీతికి మెరుగైన వైద్యం అందించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సతీమణి, ఎర్రబెల్లి ట్రస్ట్ చైర్పర్సన్ ఎర్రబెల్లి ఉషాదయాకర్ �
హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఆసియా గేమ్స్ సన్నాహకాల్లో భాగంగా జరిగిన సెయిలింగ్ టోర్నీలో రాష్ట్ర సెయిలర్లు సత్తాచాటారు. ఒలింపిక్ 470 మిక్స్డ్ విభాగంలో ప్రీతి కొంగర రజతం, లేజర్ 4.7 క్లాస్ విభాగంలో ఝాన్సీ �