HomeSportsState Sailors Will Compete In The Sailing Tournament
మెరిసిన ప్రీతి, ఝాన్సీ
హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఆసియా గేమ్స్ సన్నాహకాల్లో భాగంగా జరిగిన సెయిలింగ్ టోర్నీలో రాష్ట్ర సెయిలర్లు సత్తాచాటారు. ఒలింపిక్ 470 మిక్స్డ్ విభాగంలో ప్రీతి కొంగర రజతం, లేజర్ 4.7 క్లాస్ విభాగంలో ఝాన్సీ ప్రియ కాంస్య పతకం సొంతం చేసుకుంది.