అర్జీదారుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక చొర వ చూపాలని సిద్దిపేట కలెక్టర్ మనుచౌదరి అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో ప్రజావాణిలో భాగంగా జిల్లా నల�
ప్రజావాణి దరఖాస్తులను అధికారులు సకాలంలో పరిష్కరించాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ శ్రీజతో కలిసి సోమవారం ప్రజల నుంచి అర్జీ�
జీహెచ్ఎంసీలో ప్రజావాణి కార్యక్రమం మొక్కుబడిగా జరుగుతున్నది. దీర్ఘకాలిక, అపరిష్కృత సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఎంతో ఆశగా వివిధ ప్రాంతాల నుంచి ప్రజావాణికి వస్తున్న ఫిర్యాదుదారులకు అధికారుల నుంచే
వివిధ సమస్యలపై బాధితులు ఇచ్చే ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని భద్రాద్రి అదనపు కలెక్టర్ వేణుగోపాల్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
మూడు నెలలుగా రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల కోడ్ కారణంగా ప్రజావాణి నిలిచిపోయింది. ఈ నెల 6న కోడ్ ముగియడంతో సోమవారం రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ప్రజావాణి ప్రారంభం కాగా, ఫిర్యాదులు వెల్లువెత్తాయ�
బల్దియా ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. వివిధ సమస్యలపై ప్రజలు అధికారులకు అర్జీలు అందించగా, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు పంపించారు.
పాలకులం కాదని.. ప్రజా సేవకులమని.. సామాన్యులు సమస్యల పరిష్కారానికి ఆందోళనలు చేయవచ్చని గొప్పలు చెప్పిన రేవంత్ సర్కారు ఆచరణలో మాత్రం నియంతృత్వాన్ని ప్రదర్శిస్తున్నది.