బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు ఉమ్మడి మెదక్ జిల్లాలో మంగళవారం భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సుల్తాన్పూర్లో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభకు లక్షమందికిపైగా ప్రజలు హాజరవుతారన్న అంచనాతో
ఆలోచన చేసి అభివృద్ధి చేసేవారికి ఓటువేసి భారీ మెజార్టీతో గెలిపించాలని వికారాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. శుక్రవారం ఆయన పట్టణంలోని మద్గుల్చిట్టంపల్లి, గుడుపల్లి
కోస్గిలో రేపు జరుగనున్న ప్రజాఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించనున్నారని భూగర్భ వనరులు, గనుల శాఖల మంత్రి మహేందర్రెడ్డి తెలిపారు. సోమవారం కోస్గి పట్టణంలో సభా, హెలిప్యాడ్ స్థలాలన
కామారెడ్డి ప్రజా ఆశీర్వాద సభ గులాబీ ప్రభంజనమైంది. ఉప్పొంగిన జనంతో ఉర్రూతలూగింది. ఎటుచూస్తే అటు సంద్రమైంది. మధ్యాహ్నం 12 గంటల దాకా పలుచగా జనంలో కనిపించిన కామారెడ్డి డిగ్రీ కాలేజీ మైదానం 2 గంటల కల్లా ఇసుకవే�
‘ముఖ్యమంత్రి కేసీఆర్.. నన్ను ఆదివాసీ బిడ్డగా ఆదరించి, రాజకీయంగా ప్రోత్సహించారు.. ఆయనకు రుణపడి ఉంటా.., మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న ఆసిఫాబాద్ను జిల్లాగా ఏర్పాటు చేసుకొని, పోరాట యోధుడు కుమ్రం భీం పేరు పెట్ట�
“ధరణిని బంగాళాఖాతంలో కలపాలని కాంగ్రెసోళ్లు అంటునరు.. దళారీ వ్యవస్థ లేకుండా ధరణిని రూపొందించాం.. దాని ద్వారానే రైతులకు రైతుబంధు, బీమా ఇస్తున్నాం.. ధరణి లేకపోతే ఇది సాధ్యం కాదు.. ఇగ్గం, ఎవుసం తెలియని రాహుల్గ
ఖమ్మం, కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగిన సీఎం కేసీఆర్ ప్రజాఆశీర్వాద సభలకు ప్రజలు లక్షలాదిగా తరలి వచ్చారు. సభా ప్రాంగణాలు జన సునామీలను తలపించాయి.
దశాబ్దాల పాటు కరువు ఏలిన తెలంగాణను అన్నపూర్ణగా మార్చేందుకే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతుబంధు అమలు చేస్తున్నదని దాన్ని 16వేలకు పెంచి తీరుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ మరోమారు స్పష్టం చేశారు.
మునుగోడులో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ విజయవంతమైంది. నియోజకవర్గ వ్యాప్తంగా 50 వేల మందికిపైగానే జనం తరలివచ్చారు. బీఆర్ఎస్ శ్రేణులు గులాబీ జెండాలు పట్టుకొని ర్యాలీలు తీశారు. ఎటుచూసినా జనంతో సభ ప్రాంగణం
ఈ నెల 29న ఆలేరులో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు వేలాదిగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం ఆలేరులో మహిళలలో మాట్లాడుతూ
ఈనెల 29న ఆలేరులో జరిగే సీఎం ఆశీర్వాద సభకు ప్రజలు ఉప్పెనలా తరలిరావాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి కోరారు. ఆదివారం సభ స్థలం వద్ద ఏర్పాట్లను ఆమె పరిశీలించి మాట్లాడారు.
2014, 2018 ఎన్నికల సమయంలో చెప్పినట్టుగానే సీఎం కేసీఆర్, సిరిసిల్లను సిరుల ఖిల్లాగా మార్చారు. ఉద్యమ సమయం నుంచి నాటి ఎన్నికల వరకు ఇచ్చిన ప్రతి హామీనీ వంద శాతం అమలు చేయడమే కాదు, మంత్రి కేటీఆర్ కృషితో ప్రగతి ఫలాల�