సిరిసిల్లలోని పవర్లూమ్ కార్మికులకు సర్కారు అండగా ఉండాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కోరారు. వారు ఎదురొంటున్న ఆర్థిక సమస్యలను పరిషరించేందుకు చొరవ తీసుకోవాలని వి
సిరిసిల్లలోని పవర్ లూమ్ కార్మికులు ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) డిమాండ్ చేశారు. పవ�
Sircilla | బతుకమ్మ చీరెలిచ్చి నేతన్నల బతుకులకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసా కల్పించారు. చేసిన కష్టానికి ఫలితం ఉండాలన్న ఉద్దేశంతో త్రిఫ్ట్ పథకం(పొదుపు) అమలు చేశారు. పోగు చేసిన దానికి కొంత కలిపి చేయూ�
సిరిసిల్లలోని పవర్లూమ్ అనుబంధ రంగాల కార్మికులకు ప్రభుత్వం నుండి రావాల్సిన స్క్రిప్టు డబ్బులు కాలయాపన లేకుండా వారి ఖాతాల్లో జమ చేయాలని పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం రమేష్ ప్రభుత్వా�
పవర్లూమ్ కార్మికుడు అనుమాల శ్రీనివాస్ బ్రతుకుదెరువు కోసం సిరిసిల్ల నుండి పద్మనగర్ నల్లగొండకు వచ్చాడు. ఇక్కడ కూడా పవర్లూమ్ కార్మికుడిగా పనిచేశాడు. కాగా పక్షవాతంతో అనారోగ్యం పాలయ్యాడు.
నేత కార్మికులు మనోధైర్యం కోల్పోవద్దని, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని చేనేత జౌళి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జి.రాఘవరావు పిలుపునిచ్చారు. ప్రభుత్వ వైద్యశాలలోని మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర�
రాష్ట్రంలోని మరమగ్గాల కార్మికులకు చేయూతనివ్వాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం.. వారిపై కత్తులు దూస్తున్నది. పవర్లూమ్ కార్మికులను ఆదుకునేందుకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘వర్కర్ టు ఓనర్' �
నేతన్నల ఉపాధి కోసం గత ప్రభు త్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు యథావిధిగా కొనసాగించాలని, వారికి న్యాయం జరిగే వరకు పోరాడుతామని తెలంగాణ వపర్లూం వర్కర్స్ యూనియన్ టీపీవీయూ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేశ్ �
సిరిసిల్లలో ఆసాములు, కార్మికులు కదం తొక్కారు. తెలంగాణ పవర్లూం వర్కర్స్ యూనియన్, ఆసాముల సమన్వయ కమిటీ, సీఐటీయూ ఆధ్వర్యంలో ‘నేతన్నల ఆకలి కేక’ పేరిట బుధవారం నిర్వహించిన మహాధర్నాకు పెద్దసంఖ్యలో ర్యాలీగా �
నేతన్నలకు చేతినిండా పని, పెరిగిన జీవనప్రమాణాలు ఈ ఏడాదికి సిద్ధమైన చీరలు, త్వరలో జిల్లాలకు రవాణా హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి రాష్ట్రంలో ఉపాధి దొరక్క తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్న చేనేత, పవర్