దేశంలో విద్యుత్ సంక్షోభం తీవ్రమైన నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్షా అధ్యక్షతన ఓ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర విద్యుత్ మంత్రి ఆర్కే సింగ్, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, బొగ్గు మం�
ఇండ్లల్లోని కరెంట్ మీటర్లలో చూయించే ఒక్కో యూనిట్ను 1 కిలో వాట్ (వెయ్యి వాట్స్)గా పరిగణిస్తారు. ఒక గిగా వాట్.. 10 లక్షల కిలో వాట్స్కు సమానం. నెలకు 10 యూనిట్ల విద్యుత్తును ఒక కుటుంబం వినియోగిస్తుంది అనుకొ�
Power Crisis | పంజాబ్, ఒడిశా, జార్ఖండ్, బీహార్ సహా పలు రాష్ట్రాలు విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఎండలు, వేడిగాలులతో విద్యుత్తు వినియోగం బాగా పెరిగింది. బొగ్గు ఉత్పత్తి బాగా తగ్గింది. ఫలితంగా డిమాండ్
జార్ఖండ్లోని విద్యుత్ సంక్షోభంపై ఇండియన్ క్రికెట్ మాజీ కెప్టెన్ ఎం.ఎస్ ధోని భార్య సాక్షి ధోని ట్వీట్ చేసింది. విద్యుత్ సంక్షోభం ఏమంటారు? అంటూ ట్విట్టర్ వేదిగా ప్రశ్నించింది. చాలా సంవత్సరాలుగా జార�
విద్యుత్తు సంక్షోభం. పవర్ హాలీడేలు. నాలుగు లక్షల కోట్ల దాకా అప్పులు. ఉద్యోగులకు జీతాలు చెల్లించలేనంతగా దిగజారిపోయిన ఆర్థిక వ్యవస్థ.. బీజేపీ ఎంతో గొప్పగా చెప్పే ‘డబుల్ ఇంజిన్ ప్రభుత్వం’ ఉన్న గుజరాత్ �
మనిషికి శ్వాస ఎంత ప్రాణాధారమో, దేశ సామాజిక, ఆర్థిక పరిపుష్ఠికి విద్యుత్తు అంతటి ప్రధానమైనది. దేశవ్యాప్తంగా పలు రాష్ర్టాలలో బొగ్గు కొరత ఏర్పడి విద్యుత్తు సంక్షోభం ముసురుకుంటున్న వేళ కేంద్ర ప్రభుత్వం మీ�
న్యూఢిల్లీ: బొగ్గు ఉత్పత్తి తగ్గినట్లు వస్తున్న ఆరోపణల నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు తమ వినియోగదారులకు విద్యుత్తు సరఫరాను నిలిపివేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ కేంద్ర విద్యుత్తుశాఖ ప్రక�
Coal Crisis | దేశంలో బొగ్గు కొతర, విద్యుత్ సంక్షోభం భయాల మధ్య కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సోమవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. కేంద్ర
న్యూఢిల్లీ : బొగ్గు కొరతతో దేశ రాజధానిలో విద్యుత్ సంక్షోభం తీవ్రతరమైందని ఈ పరిస్థితికి కేంద్ర ప్రభుత్వ తీరే కారణమని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. బొగ్గు కొరతతో విద్యుత్ స
Power Crisis | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రాకమకృష్ణారెడ్డి వెల్లడించారు. భవిష్యత్తులో అధికారికంగా కరెంటు కోతలు..
Power Crisis | దేశంలో పలురాష్ట్రాల్లో కరెంటు కొరత ఏర్పడింది. ఈ క్రమంలో బొగ్గు కొరత వల్లే ఇలా కరెంటు కష్టాలు తలెత్తాయని పేర్కొంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాశారు.
న్యూఢిల్లీ: దేశంలో బొగ్గు, కరెంటు కొరతపై ఆదివారం స్పందించారు కేంద్ర విద్యుత్శాఖ మంత్రి ఆర్కే సింగ్. బొగ్గు కొరతపై అనవసరంగా ఓ భయాన్ని సృష్టించారని.. ఇది గెయిల్, టాటా మధ్య సమాచార లోపం కారణంగ�