ప్రగతిశీల మహిళా సంఘం (పీఓడబ్ల్యూ) రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులను అక్టోబర్ 11, 12 తేదీల్లో నల్లగొండ జిల్లాలో నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కామ్రేడ్ అందే మంగ విజయ్ తెలిపారు. గురువారం కొత్తగూ�
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా డ్రగ్స్, కల్తీ కల్లు, మత్తు పానియాలను నియంత్రించాలని, ఉత్పత్తులను నిషేధించాలని పీడీఎస్యూ, పీవైఎల్, పీవోడబ్ల్యూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయా సంఘాల నాయకులు జిల్లా అద�
ఆదివాసీ బాలికకు మద్యం తాగించి అత్యాచారం చేసిన ఆటో డ్రైవర్, ఇతర వ్యక్తులను అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని ప్రగతిశీల మహిళా సంఘం పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు పెద్దగ్రోని ఆదిలక్ష్మి ప్రభుత్వాన్ని డ
Infectious diseases | ప్రజలు అంటువ్యాధుల బారిన పడకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ప్రగతిశీల మహిళా సంఘం (పీఓడబ్ల్యూ) జిల్లా నాయకురాలు, బిజ్వారం గ్రామ మాజీ సర్పంచ్ గవినోల్ల సావిత్రమ్మ, పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షుడు సిద్దు �
Women Protests | కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండర్, పెట్రోల్, డీజిల్ , నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి గావినోళ్ల సావిత్రమ్మ, పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షుడు సిద్ధు డిమాం�
కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని పీఓడబ్ల్యూ రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి చంద్ర అరుణ, జిల్లా కార్యదర్శి కె.కల్పన అన్నారు. ఈ మేరకు మంగళవారం కొత్తగూడెం పట్టణంలో �
మహిళల హక్కుల కోసం ప్రగతిశీల మహిళా సంఘం (పీవోడబ్ల్యూ) అర్ధ శతాబ్దకాలంగా పనిచేస్తున్నది. 1974లో ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థినుల చొరవతో ఆవిర్భవించిన ఈ సంఘం మొదట మహిళలపై వేధింపులు, అసభ్య సాహిత్యానికి, వ�
వికారాబాద్ జిల్లాలో నేవీ రాడార్ సిగ్నల్ కేంద్రం ఏర్పాటు యోచనను విరమించుకోవాలని ఏఐకేఎంఎస్, పీవోడబ్ల్యూ, పీడీఎస్యూ కమిటీల సభ్యులు మహేందర్, శ్రీనివాస్, గీత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఆదివ�