మూలిగే నకపై తాటిపండు పడ్డ చందంగా మారింది రైతుల పరిస్థితి.. అసలే డీఏపీ, యూరియా కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న క్రమంలో కేంద్రం పొటాష్ ధరను అమాంతంగా పెంచింది. మొన్నటి దాకా బస్తా ధర 1525 ఉండగా, ఇప్పుడు ఒక్కో బస్
వేసవితాపాన్ని తీర్చడంలో కొబ్బరినీళ్లు ముందుంటాయి. పొటాషియం, మెగ్నీషియం, సోడియంలాంటి ఎలక్ట్రోలైట్లతోపాటు అనేక పోషకాలతో నిండిన ఈ నీళ్లు.. ఆరోగ్యానికి భరోసా ఇస్తాయి. శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచడంతోపాటు క
మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే అనేక రకాల పోషకాలు అవసరం అవుతాయన్న సంగతి అందరికీ తెలిసిందే. కనుకనే రోజూ అన్ని పోషకాలు కలిగిన ఆహారాలను తీసుకోవాలని పోషకాహాన నిపుణులు, వైద్య నిపుణులు చెబుతుంటార
ఆరోగ్యకరమైన ఉప్పు (Health Tips) ఏదనే ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ అందులో ఉండే మినరల్స్, దాన్ని తయారు చేసే పద్ధతి చుట్టూ చర్చ జరుగుతుంటుంది.
వేసవి ప్రత్యేక ఫలాల్లో ఒకటైన తాటిముంజ పట్టుకుంటే జారిపోయేంత మృదువుగా ఉంటుంది. ముంజలోపల తియ్యని నీరుంటుంది. ఇది శరీరానికి చల్లదనాన్ని ఇచ్చి, వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అందుకే దీన్ని ఐస్ యాపిల
మెరుగైన ఆరోగ్యానికి చక్కటి దివ్యౌషధం కీరదోస. దోసకాయను ఆహారంలో భాగం చేసుకుంటే త్వరగా జీర్ణమవుతుంది. ప్రస్తుత వేసవిలో చల్లదనాన్ని ఇవ్వడమే కాకుండా పుష్కలమైన పోషకాలు శరీరానికి ఎంతో మేలుచేస్తాయి.
Agriculture | ఔషధ గుణాలున్న కీరసాగు రైతులను లాభాల బాట పట్టిస్తున్నది. ఆహార పంటగానే కాకుండా వాణిజ్య పంటగా కూడా రైతులు సాగు చేస్తూ లాభాలను ఆర్జిస్తున్నారు. తక్కువ రోజుల్లోనే చేతికి వచ్చే కీరకు మార్కెట్లో ఏడాది ప�
కాన్పూర్: 90 సెకండ్లలోనే భూసార పరీక్షను నిర్వహించే పోర్టబుల్ టెస్టింగ్ డివైజ్ను ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. పరీక్షకు 5 గ్రాముల మట్టి సరిపోతుందన్నారు. ‘భూ పరీక్షక్’ పేరుతో అభివృద్ధ�