అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో వైరా మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరుపేద మహిళలు శుక్రవారం నిరసన తెలిపారు. ఆధార్ కార్డులు చూపుతూ ఇండ్లు మంజూరు చేయాలన
నగరాలు, పట్ణణాల్లో సొంత స్థలాలు లేని నిరుపేదలకు తొలి విడత ఇందిరమ్మ ఇండ్ల పథకం అందని ద్రాక్షేనా? ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న లక్షలాది మంది నిరుపేదల ఆశలపై సర్కారు నీళ్లు చల్లిందా? అంటే అవుననే సమాధానం
మానుకోట మున్సిపాలిటీ శివారు కాలనీల్లో నివసిస్తున్న పేదలు కనీస సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు అన్నారు. సోమవారం మహబూబాబాద్ పట్టణంలో నిర్వహించిన మున్సిపల్ సాధ�
రాష్ట్రంలో పేద ప్రజలు ఆత్మగౌరవంతో బతికేలా డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కే దక్కుతుందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. దుండిగల్ మున్సిపాల
డబుల్ బెడ్ రూం ఇండ్ల కేటాయింపు సర్కార్కు తలనొప్పిగా మారింది. ఇండ్లు కావాలంటూ గతంలో దరఖాస్తు పెట్టుకున్న వారిని కాదనీ.. ఇప్పుడు మూసీ బాధితులకు ఇండ్లు కేటాయించడంపై స్థానికుల నుంచి విమర్శలు వెల్లువెత్�
దీపావళి నుంచి నిరుపేదలకు ఇళ్లు మంజూరు చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఖమ్మం నగరంలో నూతనంగా ఏర్పాటు అవుతున్న కాలనీలు, విలీన గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యం కల్పిస్తూ చర్య
నలభయ్యేండ్లుగా స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్న నిరుపేదల జోలికొస్తే సహించేది లేదని, ప్రాణాలు ఇచ్చి అయినా వా రి ఇండ్లు కాపాడుకుంటానని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బస్తీవాస�
రాష్ట్ర ప్రభుత్వం పేదలకు మెరుగైన వైద్యం అందించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కోరారు. కందుకూరుకు చెందిన కొమ్మగాల్ల జ్యోతి అనారోగ్యానికి గురై దవాఖానలో చేరారు. దవాఖాన ఖర్చులు లేకపోవడంతో ఎ�
వైద్యం ఖరీదైంది. ముఖ్యంగా పట్టణ పేదలు అత్యవసర సమయంలో ప్రైవేటు దవాఖానలకు వెళ్లి వైద్యం చేయించుకునే పరిస్థితి లేనేలేదు. ఈ పరిస్థితిని గమనించిన తెలంగాణ ప్రభుత్వం పట్టణాల్లో నిరుపేదలు ఎక్కువగా నివసించే ప్
పేదరికంతో పాటు నిరుద్యోగాన్ని ఎదుర్కొన్న ఆ యువకుడు.. తాను అనుభవించిన ఆకలి కష్టాలు మరొకరికి రావద్దని భావించాడు. అన్నార్థులకు బాసటగా నిలవాలని నిర్ణయించుకున్నాడు.