టాలీవుడ్ (Tollywood)స్టార్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh)తో రెండో ప్రాజెక్టు జీజేఎం (Jana Gana Mana) చేస్తున్న విషయం తెలిసిందే.
అదృష్టానికి కేరాఫ్ అడ్రస్ ఎవరంటే..మంగళూరు సోయగం పూజాహెగ్డేనే అంటున్నారు తెలుగు సినీ జనాలు. పట్టిందల్లా బంగారం అన్న చందంగా ఈ భామకు అవకాశాలు వెల్లువెత్తున్నాయి. తెలుగుతో పాటు హిందీలో కూడా పలు భారీ చిత్ర
బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan నటిస్తున్న చిత్రం కభి ఈద్ కభి దివాళి (Kabhi Eid Kabhi Diwali).కాగా ఈ చిత్రంలో టాలీవుడ్ (Tollywood)హీరో వెంకటేశ్ (Venkatesh) కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు ఇప్పటికే వార్తలు కూ
సమకాలీన భారతీయ సినిమా తాలూకు సమీకరణాలన్నీ మారిపోతున్నాయి. పాన్ ఇండియా చిత్రాల ట్రెండ్ ఊపందుకుంది. దీంతో అగ్ర కథానాయికలు తమ ప్రాధాన్యతల్ని మార్చుకుంటున్నారు. ఏదో ఒక భాషకు పరిమితమైతే రేసులో నిలవడం కష్�
కాలం చేసే ఇంద్రజాలం ఎలా ఉం టుందో ఎవరూ ఊహించలేరు. తన జీవితంలో కూడా అలాంటి మేజిక్ జరిగిందని చెప్పింది మంగళూరు సుందరి పూజాహెగ్డే. స్కూల్రోజుల్లో ఈ భామ బాలీవుడ్ హీరో హృతిక్రోషన్ను ఎంతగానో అభిమానించేదట.
Pooja Hegde | ఓ హీరో ఆమె కాళ్లను చూసి ప్రేమలో పడతాడు. ఒక హీరో ఆమె కళ్లతో కబుర్లాడతాడు. ఒక హీరో నవ్వుతోనే లవ్వులో పడిపోతాడు. గోపికమ్మగా ఎంట్రీ ఇచ్చి వరుస విజయాలతో టాలీవుడ్లో స్థిరపడిపోయింది పూజా హెగ్డే. తెరంగేట్ర�
Radhe Shyam OTT | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘రాధేశ్యామ్’. భారీ అంచనాలతో మార్చి 11న విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుంచే డివైడ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర కనీస స్థాయిలో కూడా కలె�
పూజాహెగ్డే (Pooja Hegde)..ఈ భామ చేతిలో ప్రస్తుతం బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) సినిమా ఒక్కటే మిగిలి ఉంది. ఈ సినిమా కూడా గతంలో కోవిడ్ ఎఫెక్ట్ తో షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది.
ప్రస్తుతానికి హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్గా లీడింగ్ పొజిషన్ లో ఉంది పూజాహెగ్డే (Pooja Hegde). చిరంజీవి నటిస్తోన్న ఆచార్య (Acharya) ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. ప్రచార కార్యక్రమాల్లో భాగం�
వెంకటేష్, వరుణ్తేజ్ కథానాయకులుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘ఎఫ్-3’. ప్రముఖ నిర్మాత దిల్రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. తమన్నా, మెహరీన్, సోనాల్చౌహాన్ కథానాయికలు. �