Sharad Pawar | కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడం రాజ్యాంగ ప్రాథమిక సిద్ధాంతాలకు విరుద్ధమని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ విమర్శించారు. ప్రజాస్వామ్య వ�
Rahul Gandhi disqualification | క్రిమినల్ డిఫమేషన్ కేసులో రెండేళ్ల జైలుశిక్ష పడటంతో రాహుల్గాంధీ లోక్సభ నుంచి సస్పెండ్ అయ్యారు. రాహుల్గాంధీ కంటే ముందు క్రిమినల్ కేసులో జైలుశిక్షపడి పదవులు కోల్పోయిన ప్రజాప్రతినిధు
Uddhav Thackeray | కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారుపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఉద్ధవ్ వర్గం శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. రాహుల్గాంధీకి రెండేళ్ల జైలు శిక్షపడటంపై ఆయన స్పంది�
Mamata Banerjee | కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారుపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి మరోసారి నిరసన గళం వినిపించబోతున్నారు. కేంద్ర సర్కారు నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా ఈ నెల 29, 30 తేదీల్లో నిరసన వ్యక్తం చేయన
Political news | దేశంలో ప్రతిపక్షం అనేదే లేకుండా చేయాలన్నదే బీజేపీ ప్రధాన లక్ష్యమని ఆప్ ఎంపీ రాఘవ్చద్దా మండిపడ్డారు. దేశంలో ఒకటే పార్టీ, ఒకే నాయకుడు ఉండాలని బీజేపీ కోరుకుంటున్నదని ఆయన విమర్శించారు.
దేశంలో బీజేపీ సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై ఆర్జేడీ అగ్ర నాయకుడు, బీహార్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ తేజస్వియాదవ్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో రాజకీయ స్థితిగతులు, వాతావరణం చాలా దారుణ�
అమరావతి : గుంటూరు జిల్లాలో టీడీపీకి చుక్కెదురైంది. కేవలం మూడు స్థానాలకే పరిమితమైంది. గురజాల నగర పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ దూసుకుపోతోంది. 16 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు విజయ కేతనం ఎగురవేశారు. టీడీపీ మూడు �
జమ్మికుంట: టీఆర్ఎస్ సర్కారుతోనే సంక్షేమం సాధ్యమని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ పేర్కొన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్క�
అమరావతి,జూలై :నామినేటెడ్ పదవుల భర్తీకి సర్వం సిద్ధం చేసింది ఏపీ సర్కారు. ఇప్పటికే ఎవరెవరికి ఏ పదవి ఇవ్వాలన్నదానిపై ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. నామినేటెడ్ పదవుల ప్రకటనకు ఏర్పాట్లు జరుగుపోతున్నాయ�
అమరావతి,జూన్ 30: చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారని, ఆయన కాంగ్రెస్ వాది కాదు అంటూ జరుగుతున్న ప్రచారం పై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంచార్జులు స్పందించారు. ఈ మేరకు మీడియా ప్రకటన విడుదల చేశా
కోల్కతా: అసోం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో పోలింగ్ భారీగా నమోదువుతున్నది. ఈ సాయంత్రం 4 గంటల వరకు అసోంలో 62.36 శాతం, పశ్చిమబెంగాల్లో 70.17 శాతం పోలింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింద�