జిల్లా పరిధిలోని బండరావిరాలలో ప్రభుత్వం కొత్తగా ఏకో పార్కు ఏర్పాటు చేయాలని జపాన్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నది. సుమారు 494 ఎకరాల్లో ఘన, వ్యర్థ పదార్థాల నిర్వహణ కోసం ఇప్పటికే స్థలాన్ని కేటాయించింద
నియోజకవర్గాల పునర్విభజన బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందిన తర్వాత డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేస్తామని, నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను ఈ కమిషనే పూర్తి చేస్తుందని కేంద్రం వెల్లడించింది.
ముస్లింలను అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తుపాకితో కాలుస్తున్నట్టుగా ఉన్న వీడియో సంచలనంగా మారింది. దీనిపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో ఆ వీడియోను బీజేపీ తొలగించింది. ఇప్పటికే ముస్లింల జన
ఆరెస్సెస్, బీజేపీ.. రెండూ వేర్వేరు కాదు, శరీరాలు వేరైనా ఆత్మ ఒక్కటే అన్నట్టుగా రెండు వ్యవస్థలు కలిసి మెలిసి పనిచేస్తాయి. కానీ ఈ భావన ఇప్పుడు పూర్తిగా చెదిరిపోయింది. ఆరెస్సెస్ చెప్పినట్టే బీజేపీ వింటుంద�