Bandi Sanjay | రాష్ర్టానికి చెందిన కేంద్ర మంత్రి ఒకరు మూడు రోజులు నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు విశ్వసనీయంగా తెలిసింది. పార్టీ నేతలు, కార్యకర్తలు, బంధువర్గం ఎవరికీ అందుబాటులో లేకుండా రహస్య ప్రాంతంలోకి వెళ్�
ఎవరైనా తాము పుట్టిన తేదీనే బర్త్డే జరుపుకొంటారు. ఆ తర్వాత చేసుకోరు.. ఒకవేళ చేసుకుంటే అందరూ నవ్విపోతారు. ఇప్పుడు రేవంత్ సర్కార్ తీరు కూడా అచ్చం అలాగే ఉన్నది. తెలంగాణ పుట్టిన రోజు.. అదే ఆవిర్భవించింది జూన�
Telangana | నీళ్లు, నిధులు లేని శాఖ తనకు వద్దంటే వద్దని ఒక సీనియర్ మంత్రి పట్టుబడుతున్నారా? మూడేండ్ల నుంచి కూలుడు, కుంగుడు, ఆరోపణలు, పంచాయితీలు తప్ప పైసా ఆమ్దాని లేదనే అసంతృప్తితో ఉన్నారా? బడ్జెట్లో అరకొర నిధుల
జిల్లా పరిధిలోని బండరావిరాలలో ప్రభుత్వం కొత్తగా ఏకో పార్కు ఏర్పాటు చేయాలని జపాన్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నది. సుమారు 494 ఎకరాల్లో ఘన, వ్యర్థ పదార్థాల నిర్వహణ కోసం ఇప్పటికే స్థలాన్ని కేటాయించింద
నియోజకవర్గాల పునర్విభజన బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందిన తర్వాత డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేస్తామని, నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను ఈ కమిషనే పూర్తి చేస్తుందని కేంద్రం వెల్లడించింది.
ముస్లింలను అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తుపాకితో కాలుస్తున్నట్టుగా ఉన్న వీడియో సంచలనంగా మారింది. దీనిపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో ఆ వీడియోను బీజేపీ తొలగించింది. ఇప్పటికే ముస్లింల జన
ఆరెస్సెస్, బీజేపీ.. రెండూ వేర్వేరు కాదు, శరీరాలు వేరైనా ఆత్మ ఒక్కటే అన్నట్టుగా రెండు వ్యవస్థలు కలిసి మెలిసి పనిచేస్తాయి. కానీ ఈ భావన ఇప్పుడు పూర్తిగా చెదిరిపోయింది. ఆరెస్సెస్ చెప్పినట్టే బీజేపీ వింటుంద�