క్రైం న్యూస్ | జిల్లాలోని రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ఎన్టీపీసీ, గోదావరిఖని, యైటింక్లైన్ కాలనీలలో పెద్దపల్లి డీసీపీ రవీందర్ ఆధ్వర్యంలో పెట్రోలింగ్ నిర్వహించారు.
గంజాయి | అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ అయిన సంఘటన బుధవారం చౌటాకూర్ మండల పరిధిలోని జాతీయ రహదారి అయిన శివంపేట్ కమాన్ వద్ద చోటు
ఈ-పాస్| రాష్ట్రంలో పోలీసులు లాక్డౌన్ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్-తెలంగాణ అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ రామాపురం క్రాస్ రోడ్డు వద్ద ఈ-పాస్ ఉన్న వాహనాలకు మాత్రమే అనుమతిస్తున్నారు.
కుత్బుల్లాపూర్, మే 23: కరోనా కట్టడిలో భాగంగా పోలీసులు నిత్యం చౌరస్తాల వద్ద విధులు నిర్వహిస్తున్నారు.. ఈ క్రమంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తినా.. మరే సమస్యలు ఉన్నా.. కాస్తంతా ఉపశమనం తీసుకోవాలన్నా వారి బాధలు వర్ణ�
పుల్లూరు టోల్ప్లాజా| జోగులాంబ గద్వాల జిల్లా సరిహద్దుల్లోని పుల్లూరు టోల్ప్లాజా వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ముందస్తు అనుమతికి సంబంధించిన ఈ-పాస్ లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్కు నుంచి వస్