మావోయిస్టులు మృతి | మహారాష్ట్రలో గడ్చిరోలి జిల్లాలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈటపల్లి అటవీప్రాంతంలో మావోయిస్టులు- పోలీసుల మధ్య భీకర కాల్పులు జరిగాయి.
మార్కెట్లలో ప్రజల రద్దీని నియంత్రించాలి ఉదయం 10 తర్వాత తిరిగే వాహనాలను సీజ్ చేయాలి పోలీస్ అధికారులకు డీజీపీ మహేందర్రెడ్డి ఆదేశాలు హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో లాక్డౌన్ను మరింత కఠినం�
న్యూఢిల్లీ : కొవిడ్-19 వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం విధించిన కఠిన నియంత్రణలు, మార్గదర్శకాలను ఉల్లంఘించిన వారి నుంచి 25 రోజుల్లో ఏకంగా రూ 11.44 కోట్ల జరిమానా వసూలు చేసినట్టు ఢిల్లీ పోలీస�
చెన్నై : కొవిడ్-19 సెకండ్ వేవ్ వ్యాప్తితో దేశవ్యాప్తంగా ఆరోగ్య మౌలిక వసతులపై తీవ్ర ఒత్తిడి నెలకొన్న క్రమంలో చెన్నై పోలీసులు సకాలంలో ఆక్సిజన్ సిలిండర్లను తరలించి కరోనా రోగుల ప్రాణాలను కాపాడ�
హ్యూస్టన్: యజమాని ఇంటి నుంచి తప్పించుకుని, హ్యూస్టన్ వీధుల్లో పరుగులు తీసి జనాలను దడుసుకునేలా చేసిన పెద్దపులిని ఎట్టకేలకు పట్టుకోగలిగారు. బెంగాల్ టైగర్ జాతికి చెందిన ఆ పులి పేరు ఇండియా. పులిని చూసినవారు
రూ.15.60 లక్షల మందుగుండు సామగ్రి సీజ్ ఖమ్మం రూరల్, మే 15: ఖమ్మం జిల్లాలో శనివారం పోలీసులు భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం రూరల్ పీఎస్లో పోలీస్ కమిషనర్ విష్ణుఎస్వారియర్ మీడియాకు �