కోరుట్ల మండలంలోని ఐలాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సంఘం ఆధ్వర్యంలో యూరియాను పోలీసుల పహారా మధ్య బుధవారం పంపిణీ చేశారు. ఈ మేరకు 440 బస్తాలు రాగా యూరియా కోసం రైతులు పెద్ద సంఖ్యలో యూరియా పంపిణీ గోదాం వద్దకు
యూరియా కోసం రైతులు నిత్యం నరకయాతన పడుతున్నారు. చేతికి వచ్చిన పంటలకు యూరియా వేయాల్సి ఉండగా.. అందుకు అనుగుణంగా యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతన్న పరిస్థితి దయనీయంగా మారింది.
సైదాపూర్లో మండలకేంద్రం లోని venkepalli సైదాపూర్ సింగిల్ విండో వద్ద 440 యూరియా బస్తాలు వచ్చాయి. సమాచారం తెలుసుకున్న సమీప గ్రామాల నుండి సుమారు 700 మంది రైతులు వచ్చారు. రైతులు యూరియా కోసం క్యూ కట్టి బారులు తీరారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆదివారం అశోక్నగర్లోని నగర(చిక్కడపల్లి) గ్రంథాలయం వద్ద లైబ్రరీ విద్యార్థులు రిలే దీక్షకు పిలుపునిచ్చార�
పోలీసు పహారా మధ్య ఫోర్త్సిటీ రోడ్డు సర్వే కొనసాగుతున్నది. ఉన్న కాస్త పొలాన్ని రోడ్డు కోసం తీసుకుంటే తామెలా బతకాలని రైతులు వేడుకుంటున్నా అధికారులు వెనక్కి తగ్గడం లేదు