రాష్ట్రంలోనే సంచలనం రేపిన కరీంనగరంలోని పీఎంజే జ్యువెల్లరీలో నగల దోపిడీ కేసులో ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. పోలీసు దర్యాప్తులో ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. అయితే దోపిడీకీ ప్లాన్ వేసిన సూ�
సంచలనం రేపిన కరీంనగర్ పీఎంజే జ్యువెల్లరీ దోపిడీ కేసులో ‘ది గోల్డెన్ థీఫ్' ముఠా నాయకుడు సుబోధ్సింగ్ కస్టడీలోకి తీసుకోవడం ప్రాధాన్యతగా మారింది. 400కుపైగా కేసుల్లో మోస్వాంటెడ్గా ఉన్న అతడు పోలీసులకు
కరీంనగర్ పీఎంజే జ్యూవెల్లరీలో జరిగిన దోపీడీకి సూత్రాధారి ది గోల్డెన్ థీఫ్ ముఠా నాయకుడైన సుభోద్సింగ్ను విచారించేందుకు కరీంనగర్ కోర్టు నాలుగు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది.
కరీంనగర్లోని పీఎంజే జ్యువెల్లరీ దోపీడీ కేసులో రోజుకో కొత్తకోణం వెలుగులోకి వస్తున్నది. దొంగలు నగల షాపు లూటీకి అత్యంత పకడ్బందీగా ప్లాన్ చేసి, ఎటువంటి ఆధారాలు చిక్కకుండా జాగ్రత్త పడినా.. చివరి నిమిషంలో చ
నగల దోపిడీ ముఠాకు సంబంధించి రోజుకో కొత్త విషయం తెరపైకి వస్తున్నది. నిజానికి ఒకటి రెండు రోజుల ముందు ప్లాన్ చేసుకొని దోపిడీకి పాల్పడి ఉంటారని అందరూ ఇప్పటివరకు భావించారు. పోలీసులు కూడా అదే కోణంలో దర్యాప్త
కరీంనగర్లో ఈ నెల 3న పీఎంజే జ్యువెల్లరీలో జరిగిన దోపిడీ ఘటన రోజుకో నలుపు తిరుగుతున్నది. నెల రోజులుగా రెక్కీ నిర్వహించి.. దోపిడీకి పాల్పడినట్టుగా తాజా సమాచారాన్ని బట్టి తెలుస్తున్నది.
ప్రశాంతంగా ఉన్న కరీం‘నగరం’ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నగరం నడిబొడ్డున దోపిడీ దొంగల బీభత్సంతో హడలిపోయింది. కాల్పుల మోతతో కలకలం రేగింది. ఆదివారం ఉదయం 11గంటల ప్రాంతంలో జ్యోతినగర్లోని పీఎంజే జ్యువెల్లరీలో �
Karimnagar Robbery | కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ షాపులో దోపిడీ కేసు వివరాలను కరీంనగర్ సీపీ గౌస్ ఆలం మీడియాకు వెల్లడించారు. ఐదుగురు తుపాకులతో ప్రవేశించారని తెలిపారు. బంగారం కొనుగోలు చేస్తున్నట్లు ప్రవర్తించి తుపాక�