Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఆర్నెళ్ల జైలు శిక్ష విధించారు. న్యాయ ప్రక్రియపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేసులో ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ ఈ శిక్షను ఖరారు చేసింది.
ఉద్యోగాల్లో రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో బంగ్లాదేశ్లో రాజకీయ అస్థిరత ఏర్పడింది. ప్రజా ఉద్యమానికి జడసి ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఆర్మీ తాత్కాలిక ప్రభుత్వాన్
బంగ్లాదేశ్లో సోమవారం తీవ్ర రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఉద్యోగ రిజర్వేషన్ల చిచ్చు కారణంగా అదుపు తప్పిన అల్లర్ల నేపథ్యంలో ప్రభుత్వం కుప్పకూలింది. ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి సోదరితో కలిసి �
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీస్తా జలాల పంపిణీ, ఫరక్కా ఒప్పందం గురించి బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనాతో జరిపిన చర్చలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
దేశ ప్రధానిగా మోదీ (PM Modi) మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నెల 8న సాయంత్రం 8 గంటలకు జరుగనున్న ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.
బాయ్కాట్ ఇండియా నిరసనకారులకు హసీనా కౌంటర్
ఢాకా, ఏప్రిల్ 1: దేశంలో భారత వ్యతిరేక సెంటిమెంట్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్న ప్రతిపక్ష పార్టీ నేతలపై బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తీవ్ర ఆగ్రహం వ్�
బంగ్లాదేశ్ ఎన్నికల్లో ఆ దేశ ప్రధాని షేక్ హసీనా వాజెద్ నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ ఘన విజయం సాధించింది. ప్రధాన ప్రతిపక్షం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) ఈ ఎన్నికల్లో పాల్గొనలేదు. దీంతో �
PM Sheikh Hasina: షేక్ హసీనా మరోసారి బంగ్లా ప్రధానిగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఆమె ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఇండియాకు తమకు గ్రేట్ ఫ్రెండ్ అని పేర్కొన్నారు. ఆ దేశంతో సమస్యలు లేవన్నారు. రాబోయే అయిదేళ్లలో
బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా షేక్ హసీనా వరుసగా నాలుగోసారి ఎన్నిక కానున్నారు. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికార అవామీ లీగ్ పార్టీ మూడింట రెండొంతుల సీట్లను కైవసం చేసుకున్నది.
భారత్ వంటి నమ్మకమైన మిత్రదేశం ఉండటం తమ అదృష్టం అని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా అన్నారు. బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో భారతీయులు తమకు అండగా ఉన్నారని చెప్పారు.
బంగ్లాదేశ్లో (Bangladesh) సాధారణ ఎన్నికలు సర్వం సిద్ధమైంది. ప్రధాన ప్రతిపక్షం ఎన్నికల (General Elections)బహిష్కరణకు పిలుపునిచ్చినప్పటికీ దేశంలోని 300 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు �
ఢాకా: పద్మా నది(గంగా నది)పై నిర్మించిన పద్మా బ్రిడ్జ్ను ఇవాళ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ప్రారంభించారు. ఈ బ్రిడ్జ్ పొడువు 6.15 కిలోమీటర్లు. ఈ బ్రిడ్జ్ నిర్మాణం వల్ల ఢాకా, మోంగ్లా సీపోర్ట్ మధ్య దూర�