కొవిడ్-19 సమయంలో తల్లిదండ్రుల్ని కోల్పోయినవారికే కాకుండా, అనాథ పిల్లలందరికీ పీఎం కేర్ ఫండ్ సహా ప్రభుత్వ పథకాలన్నీ వర్తించేలా చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించింది.
పీఎం కేర్స్ వెబ్సైట్కు ప్రభుత్వ డొమైన్.. కానీ, అది ప్రభుత్వ సంస్థ కాదు.
దీన్ని పీఎంవోనే నిర్వహిస్తున్నది..కానీ, ప్రభుత్వానికి చెందినది కాదు.
ఈ వెబ్సైట్ను పీఎంవోనే నడిపిస్తున్నది.
పీఎం కేర్స్ ట్రస్టీగా టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా నియమితులయ్యారు. ఈయనతోపాటు లోక్సభ మాజీ డిఫ్యూటీ స్పీకర్ కరియా ముండా, సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ కేటీ థామస్ను కేంద్ర ప్రభ�
పీఎం కేర్స్ ఫండ్కు సంబంధించిన లావాదేవీలపై వివరణాత్మకంగా సమాధానం ఇవ్వాలని కేంద్రాన్ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ముఖ్యమైన అంశంపై ఒక్కపేజీలో సమాధానం ఇవ్వ డం తగదని పేర్కొన్నది.
కరోనా బాధిత పిల్లలకు భరోసా పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ పథకం ప్రారంభించి ఏడాది పూర్తి తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను ఆదుకోవడమే లక్ష్యం సంగారెడ్డి జిల్లాలో 9మంది పిల్లల గుర్తింపు నేడు పీఎం క�
కొవిడ్ టీకా అభివృద్ధికి పీఎం కేర్స్ నుంచి రూ.100 కోట్లు ఇస్తామని పీఎంవో హామీ ఆ తర్వాత నిధుల విడుదల ఊసేలేదు ఆర్టీఐ పిటిషన్తో వెలుగులోకి నిజాలు న్యూఢిల్లీ: కరోనా ఉత్పాతంతో దేశం మృతభూమిగా మారుతున్నది. సెక�
ఢిల్లీ ,మే 30: దేశవ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి పిల్లల సాధికారత కోసం ‘పీఎం కేర్స్’ కింద ప్రకటించిన చర్యలకు అదనంగా కోవిడ్ వల్ల పోషకులను కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవడానికి కూడా కేంద్ర ప్రభుత్వం మరికొన్న�
న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: కరోనాతో ఇబ్బందులు పడుతున్న భారత్కు ఆధ్యాత్మిక గురువు దలైలామా బాసటగా నిలిచారు. ‘పీఎం-కేర్స్’కు విరాళం ఇవ్వాలని దలైలామా ట్రస్టుకు సూచించారు. ‘కరోనా ప్రభావం ప్రపంచమంతా ఉన్నది. ము