లండన్: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భవిష్యత్తు ఆందోళనకరంగా మారుతోంది. ఆయన ప్రభుత్వంలో ఉన్న ఇద్దరు మంత్రులు రాజీనామా చేశారు. ఆర్థిక మంత్రి రిషి సునాక్, ఆరోగ్య మంత్రి సాజిద్ జావిద్లు తమ
Boris Johnson | ఉక్రెయిన్పై రష్యా దాడి 29వ రోజుకు చేరింది. రష్యన్ బలగాల దాడితో ఆ దేశంలోని పట్టణాలు నామరూపాల్లేకుండా పోతున్నాయి. దీంతో ఉక్రెయిన్కు ఆయుధాలతోపాటు ఆర్థికంగా మరింత సాయం అందిస్తామని బ్రిటన్ ప్రకటిం�
Britain | బ్రిటన్లో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దేశంలో గత ఎనిమిది రోజులుగా 40 వేలకుపైగా కేసులు నమోదవుతుండగా, తాజాగా ఆ సంఖ్య 52 వేలు దాటింది
బ్రిటన్ ఆరోగ్య మంత్రి మాట్ హాంకాక్ క్షమాపణను బ్రిటిష్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ అంగీకరించారు. అతనిపై పూర్తి విశ్వాసం ఉన్నదని జాన్సన్ ప్రతినిధి వెల్లడించారు.
కరోనా వైరస్ డెల్టా వేరియంట్ బ్రిటన్ను భయపెడుతున్నది. డెల్టా వేరియంట్ల పెరుగుతున్న కేసుల దృష్ట్యా జూన్ 21 తో ముగిసే లాక్డౌన్ ఆంక్షలను 4 వారాల పాటు పొడిగించాలని ప్రధాని బోరిస్ జాన్సన్ పరిశీలిస్తున్న
వచ్చే ఏడాది జూలై 30 వ తేదీన బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ పెండ్లి చేసుకోనున్నారు. తన ప్రియురాలు క్యారీ సైమండ్స్ను వివాహం చేసుకునేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు.
వచ్చే నెలలో జరుగనున్న జీ 7 శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావాలని భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం అందింది. ప్రత్యేక అతిథిగా పాల్గొనాలంటూ మోదీకి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆహ్వానం పలికారు