క్రీడా మైదానాలను పార్టీలకు ఇవ్వబోమంటూ సీఎం రేవంత్రెడ్డి గతంలో చెప్పిన మాట ఆచరణలో మాత్రం అటకెక్కింది. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా ఉప్పల్ మున్సిపల్ స్టేడియం మందు పార్టీకి వేదికైంది.
గ్రామీణ ప్రాంతాల్లో యువతను క్రీడల్లో మెరికల్లా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. పల్లెప్రకృతి, హరితహారంతో ఇప్పటికే గ్రామాల్లో ఆహ్లాదకర వాతావరణం సంతరించుకోగా పల్లెపల్లెకు క�
బడుగు బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల పాఠశాలల్లో ఆడ్మిషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 9న నోటిఫికేషన్ విడుదల చేసింది.
రాష్ట్రంలో విద్య, వైద్య రంగాలకు సీఎం కేసీఆర్ మొదటి ప్రాధాన్యం ఇస్తూ నిధులు కేటాయిస్తున్నారని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. మండలంలోని వెల్దండలో క్రీడా ప్రాంగణాన్ని మంగళవారం ఆయన �
ఆదిలాబాద్ : పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని డైట్ మైదానంలో ఏర్పాటుచేసిన క్రీడా మైదానాన్ని ఎమ్మెల్యే జోగు రామన్న ప్రారంభించారు. కాసేపు మైదానంలో వాలీబాల్ ఆడుతూ క్రీడాస్ఫూర్తిని చాటా�
ప్రపంచ గుర్తింపు గల క్రీడల్లో రాణిస్తేనే గుర్తింపుతో పాటు ఉజ్వల భవిష్యత్తు సాధ్యమని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మండల పరిధి... అవుషాపూర్, కాచవానిసింగారం గ్రామాల్లో నూతనంగా నిర్మించిన
పల్లెల్లో తెలంగాణ గ్రామ క్రీడా ప్రాంగణానికి ఏర్పాట్లు కనీసం ఎకరం స్థలంలో మైదానం 249 గ్రామాల్లో స్థలాల గుర్తింపు గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. దీనిలో భాగంగా ఆ�
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | జిల్లా కేంద్రంలోని క్రీడా మైదానాన్ని చక్కగా తీర్చిదిద్దాలని, అన్ని రకాల ఆటలకు సంబంధించిన కోర్టులతో సిద్ధం చేయాలని క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్న�