మహిళలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు పరిష్కరించేందుకు శుక్రవారం సభ వేదికగా మారుతుందని, అర్బన్ సీడీపీవో కే సబిత అన్నారు. మహిళాభివృద్ధి శిశు సంక్షేమ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నగరంలోని కిసాన్నగర్ సెక్టార్లో గల
కదులుతున్న రైలు (Running Train) ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి ప్రాణాలమీదికి తెచ్చుకున్నాడు. రాయచూర్కు చెందిన సతీశ్ వికారాబాద్ (Vikarabad) రైల్వే స్టేషన్కు వచ్చాడు.
మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్ నటించిన ‘నెరు’ (Neru) సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రభాస్ ‘సలార్’కి పోటీగా మలయాళంలో రిలీజైన ఈ సినిమా బ్లాక్బస్టర్గా నిలిచింది.
Viral Video | కదులుతున్న రైలు కింద పడిపోబోయిన ఓ చిన్నారిని రైల్వే పోలీసులు కాపాడారు. ఈ ఘటన ముంబయిలోని మన్కుర్ద్ రైల్వే స్టేషన్లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
నాలుగొందల ఏండ్ల కళ.. నకాషీ. దనాలకోట వెంకయ్య నుంచి ఆయన కుమారుడు వెంకటరమణయ్య.. అటునుంచి కొడుకులు, కోడళ్లు, మనవళ్లు.. ఇలా తరాలు మారినా తరగని హంగులతో మెప్పిస్తూనే ఉన్నది. కాల ప్రవాహంలో కష్ట్టనష్టాలు ఎదురైనా.. నకా
జ్వేల్ రైల్వే స్టేషన్లో ఎరువుల రవాణా కోసం రేక్ పాయింట్ ప్రారంభానికి అధికారులు వేగంగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. గజ్వేల్ రైల్వే స్టేషన్లో గూడ్స్ రైలు నిలపడానికి ట్రాక్ నిర్మాణం, గూడ్స్ ప్ల
డిజిటల్ పేమెంట్స్ ప్లాట్ఫామ్ పేటీఎంపై వస్తున్న పలు ప్రతికూల వార్తలతో ఆ షేరు కుదేలవుతున్నది. మంగళవారం బీఎస్ఈలో పేటీఎం మాతృసంస్థ ఒన్97 కమ్యూనికేషన్స్ షేరు మరో 12 శాతంపైగా పతనమై రికార్డు
అమరావతి: పీఆర్సీ సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటైన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల వేదిక కార్యాచరణ నోటీసును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు పంపింది.