సైదాపూర్ మండలంలోని సోమారం గ్రామంలో ఇటీవల కురుస్తున్న వర్షాలకు రోడ్లు బురదమయమయ్యాయి. కాగా గ్రామస్తులు బురదలో నాటు వేసి బుధవారం నిరసన తెలిపారు. గ్రామపంచాయతీ ముందున్న పాత సీసీ రోడ్డు, కొత్త సీసీ రోడ్డు మధ్
Planting | పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని లయన్స్ క్లబ్ ఆఫ్ గజ్వేల్ స్నేహ ప్రెసిడెంట్ డాక్టర్ కుమారస్వామి , లయన్ సత్యనారాయణ పేర్కొన్నారు.
మొక్కల పెంపకంతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. వర్షాకాలం ప్రారంభమైనందున ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పెంచాలని స
Plantation | గురువారం రామాయంపేట మండలం అక్కన్నపేట, తొనిగండ్ల గ్రామాల్లో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మొక్కలు నాటి నీళ్లు పోశార�
కోనరావుపేట మండల వ్యాప్తంగా యాసంగి పనులు జోరుగా సాగుతున్నాయి. రైతులు పొలాల్లో వరినాట్లు వేయడంలో బిజీబిజీగా మారారు. గ్రామాల్లో ఎక్కడ చూసినా బిహార్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ర్టాలకు చెందిన కూలీలు వలస వచ్చి న
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ అటవీ డివిజన్లోని పెంచికల్పేట్ రేంజ్ ఉత్తర భారతదేశంలోనే పేరుపొందిన ప్రాంతం. ఈ ఏరియా విభిన్న మొక్కల పెంపకానికి, వన్యప్రాణుల సంతతికి పెట్టింది పేరు.
రాష్ట్రంలో పచ్చదనం పెంచడమే లక్ష్యంగా సర్కారు చేపట్టిన హరితహారం సత్ఫలితాలు ఇస్తున్నది. పల్లెలు, పట్టణాలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. ఈ క్రమంలో తొమ్మిదో విడుత హరితహారం కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహ�
యాంత్రీకరణ, పెద్ద కమతాలు అమెరికా విజయ రహస్యం పంట వైవిధ్యంతోనే అధిక దిగుబడులు సాధిస్తున్న రైతులు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి వెల్లడి టెక్సాస్లో పత్తి పరిశోధన కేంద్రాన్ని సంద�
జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా వైద్యులు పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యుడు ఎంపీ సంతోష్కుమార్ ఇచ్చిన పిలుపుతో కదిలిన వైద్యులు, వైద్య విద్యార్థులు గ్రీన్చాల
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా 15, 16, 17 తేదీలల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే ముఠా గోపాల్ సూచించారు.